News

GalleryNews

సప్తపది ఆలయాన్ని నిర్మిస్తున్న ముస్లింలు

హిందువుల దేవుళ్ళను కొలిచే కొంతమంది ముస్లింలు ఉన్నారు. తాజాగా అందుకు ఉదాహరణకు నిలుస్తుంది ఓ ముస్లిం కుటుంబం. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ముస్లిం ఫ్యామిలీలోని అన్నదమ్ములు తమ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆంజనేయ స్వామి సహా...
ArticlesNews

భక్తిలో పరవశించిన గోదాదేవి

పాండ్య రాజ్యంలో శ్రీవిల్లిపుత్తూరు అనే ఓ నగరం ఉంది. ఆ నగరంలో విష్ణుచిత్తుడు అనే పరమ భక్తుడున్నాడు. వటపత్రశాయిగా ప్రసిద్ధుడైన శ్రీ మహా విష్ణువును ఆయన నిత్యం పూజించేవాడు. ఆయన ఒక విశాలమైన తులసివనం పెంచుతుండే వాడు. ఓ రోజూ ఆ...
News

శస్త్రం, శాస్త్రాలను హిందువులలోని అన్ని కులాల వారికి అందుబాటులో వుంచాలి

స్వరాజ్యం లభించినందుకు అందరం ఆనందించడం, ఉత్సవాలు చేసుకోవడం సరైనదే. వర్ణాశ్రమ ధర్మాల పేరుతో కొన్ని కులాల వారికే శాస్త్ర పఠనం అస్త్ర శాస్త్రాలను ధరించే అవకకాశాలు కల్పించడం వంటి కొన్ని చెడు నియమాల వల్లనే భారత్ స్వాతంత్రాన్ని కోల్పోయింది. శస్త్రం, శాస్త్రాలను...
ArticlesNews

శుభప్రదం.. శంఖనాదం

హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యాన్ని పూరిస్తాడు. అలా అధర్మం మీద...
News

ఆర్ఎస్ఎస్ పై కేంద్ర నిర్ణయం సముచితం : సునీల్ అంబేకర్

ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చన్న కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయంపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ స్పందించింది. ''రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణం మరియు సమాజ సేవలో నిరంతరం నిమగ్నమై...
ArticlesNews

మరపురాని మహా యోధుడు చంద్రశేఖర్ ఆజాద్

(జులై 23- చంద్రశేఖర్ ఆజాద్ జయంతి) పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ...
ArticlesNews

స్వరాజ్యం నా జన్మ హక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్

( జులై 23- బాలగంగాధర తిలక్ జయంతి ) ’స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసి ముందుకు సాగిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు లోకమాన్య బాలగంగాధర తిలక్. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని...
News

రహస్య టన్నెల్ కోసం అధునాతన టెక్నాలజీ ఉపయోగించనున్న ఏఎస్‌ఐ

ఇప్పుడు అందరి చూపూ పూరీ జగన్నాథ్‌ రహస్య గదిపైనే వుంది. ఇప్పటికే రత్న భండార్‌ బయటి, లోపలి గదులను తెరిచి, విలువైన వస్తువులన్నింటినీ తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌కి తరలించే ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు మరో రహస్య టన్నెల్ వుందంటూ ప్రచారం జరుగుతోంది....
1 1,391 1,392 1,393 1,394 1,395 3,071
Page 1393 of 3071