News

ArticlesNews

18 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం..

శని గ్రహం 18 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం చేయబోతుంది. అది భారతదేశంలో కనిపించబోతోంది. దీన్ని మనం నేరుగా చూడవచ్చు. ఈ అద్భుత దృశ్యం ఎప్పుడు ఆవిష్కృతం కాబోతుందో తెలుసుకుందాం. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం గురించి వినడం, చూడటం...
News

జలాధివాసంలోకి సంగమేశ్వరుడు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శ్రీశైలం జలాశయం వెనుక జలాల ప్రాంతంలో ఉన్న ప్రాచీన సంగమేశ్వరాలయం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి గర్భాలయంలో నాలుగు అడుగుల మేర కృష్ణా జలాలు చేరాయి. దీంతో సంగమేశ్వరుడి వేపదారు శివలింగం జలాధివాసంలోకి...
ArticlesNews

తమస్సును చీల్చిన కాంతి పుంజం ‘‘గుర్రం జాషువా’’

( జూలై 24 - గుర్రం జాషువా వర్ధంతి ) సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకుని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి. 19వ శతాబ్దం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం నూతన ఒరవడితో రచనలు చేసి ప్రజలలో...
News

సంస్కార భారతి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు

గురువులు త్రిమూర్తి స్వరూపులని సంస్కార భారతి ప్రకాశం జిల్లా శాఖ ప్రముఖ్‌ పత్తి రంగమన్నార్‌ పేర్కొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో నటరాజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాటకరంగ గురువు కళా ప్రకాశం అధ్యక్షుడు...
News

అంగప్రదక్షిణం, శ్రీవాణి టికెట్లను విడుదల చేసిన టీటీడీ

తిరుమల, తిరుపతి దేవస్థానం అక్టోబర్‌ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం, శ్రీవాణి టికెట్ల ను మంగళవారం విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం...
News

కెనడాలో హిందూ దేవాలయంఫై మరోసారి దాడి… గోడలఫై మోదీ వ్యతిరేక రాతలు

కెనడాలోని ఖలిస్తానీ అతివాదులు హిందూ దేవాలయాలను, సనాతన ధర్మాన్ని నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎడ్మింటన్‌లోని బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ దేవాలయాన్ని విధ్వంసం చేయడమే కాకుండా... గోడలపై భారత వ్యతిరేక రాతలు రాస్తూ గ్రాఫిటీ పెయింట్‌ వేశారు. అలాగే భారత...
News

శాకంబరిగా తలుపులమ్మతల్లి

కాకినాడ జిల్లా తునిలోని లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాసం మూడో ఆదివారం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ చేసినట్టు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. అమలాపురానికి చెందిన భక్తుడు...
News

అర్చకుల సంక్షేమానికి కృషి చేయండి

అర్చకుల సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని అర్చక సమాఖ్య నేతలు డిమాండ్‌ చేశారు. ధూపదీప నైవేద్య పథకం (డీడీఎన్‌ఎస్‌), డెత్‌ గ్రాట్యూటీ కోసం అర్చకులు ఎదురు చూడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం అనంతపురంలోని మొదటిరోడ్డులో ఉన్న కాశీవిశ్వేశ్వర కోదండరామాలయం వేదికగా...
1 1,390 1,391 1,392 1,393 1,394 3,071
Page 1392 of 3071