News

News

సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ “భారతీయ మజ్దూర్ సంఘ్”

సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ "భారతీయ మజ్దూర్ సంఘ్" అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,పరిశ్రమలో, యజమానులు...
News

పర్యావరణ హిత విగ్రహాలతో ఉత్సవాలు

పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని, వినాయక చవితి, విజయదశమి ఉత్సవాలకు మట్టి విగ్రహాలే వినియోగించి నిమజ్జనం చేసేలా అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. వినాయక చవితి, విజయదశమి ఉత్సవాల నిర్వహణ, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్యంపై...
ArticlesNews

శ్రీగిరిలో కళా వైభవం

ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ధర్మపథం పేరుతో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గతంలో భక్తులు అధికంగా ఉండే శని, ఆది, సోమవారాల్లో మాత్రమే కళారాధన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం...
ArticlesNews

హిందువులపై న్యాయవ్యవస్థల సవతి ప్రేమ

పేదరికం, వెనుకబాటుతనం ఎక్కడ ఉంటే, క్రైస్తవ మిషనరీలు, ఇస్లామిస్టుల కన్ను అక్కడ ఉంటుంది. ముఖ్యంగా ఒడిషా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను క్రైస్తవంలోకి మార్చేందుకు జరిగిన ప్రయత్నాలు, వాటికి ప్రతిఘటనలకు ఉదాహరణలే గ్రహం స్టెయిన్స్‌, స్వామి లక్ష్మణానంద...
News

తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతను పెంచుతాం.. ఈవో శ్యామలరావు

టీటీడీ కొత్త కార్యనిర్వాహణాధికారి.. సీనియర్ ఐఎఎస్ అధికారి జే శ్యామలరావు తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు . లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టారాయన. నాణ్యతను పరిశీలించడానికి అప్పటికప్పుడు తయారు చేసిన లడ్డూలను తెప్పించుకుని రుచి చూశారు. లడ్డూ తయారీలో...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ తో శేఖర్‌ భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తమిళనాడు, పుదుచ్చేరి సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ పూజ్య మోహన్‌ భాగవత్‌తో సోమవారం భేటీ అయ్యారు. చెన్నై వచ్చిన మోహన్‌ భాగవత్‌ను కలుసుకుని స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం తమిళనాట టీటీడీ...
News

18 నుంచి పవిత్రోత్సవాలు

దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి, 18వ తేదీ ఉదయం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం...
1 1,389 1,390 1,391 1,392 1,393 3,071
Page 1391 of 3071