News

ArticlesNews

తీర్థం ప్రాముఖ్యత ఏమిటి?

ఆలయానికి వెళ్లినప్పుడు తీర్థం తీసుకోవడం పరిపాటి. నీరే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకొంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. దానివల్ల శక్తి, పుష్టి సైతం కలుగుతాయన్నది పెద్దల మాట. ‘భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌...
News

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను మట్టుబెట్టిన భారత ఆర్మీ

భారత భద్రతా బలగాల చేతిలో పాకిస్తాన్ కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్తాన్ ఎస్ఎస్‌జీ కమాండో, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు సన్నిహితుడిగా పేరున్న నోమన్ జియావుల్లాను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ...
News

ఖాండ్వాలోనూ కలియుగ దైవం

తిరుమల తిరుపతి ఏడుకొండలవాడు మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలో మరింత దివ్యంగా దర్శనమిస్తున్నాడు. 81 అడుగుల ఎత్తయిన శ్రీవేంకటేశుని ప్రతిమను అక్కడ రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. పర్యాటక రంగం విస్తరణ కోసం ఈ ఏర్పాటు చేశారు. దివ్యబాలాజీనగర్ లో ప్రతిష్ఠించిన...
News

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా శివాజీ మహారాజ్ హృదయాల్లో పదిలంగా వున్నారు : దత్తాత్రేయ హోసబళే

ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి హైందవీ స్వరాజ్‌ పట్ల, దేశం పట్ల అపారమైన ప్రేమతో వుండేవారని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. తన ఆదర్శమైన చర్యల ద్వారా, దేశభక్తిని అందరిలో పెంపొందించారని, మొఘలులను ఓడిరచడం ద్వారా హైందవీ స్వరాజ్యాన్ని...
News

శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రాముని ఉనికిని చాటే ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని డీఎంకే మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ వ్యాఖ్యానించారు. అరియలూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ.. రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు....
News

రూ.57.48 లక్షలతో ఒంటిమిట్ట రామాలయం నవీకరణ

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవీకరణ పనుల నేపథ్యంలో సెప్టెంబరు 8న బాలాలయ ప్రతిష్ఠను నిర్వహిస్తామని టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ పేర్కొన్నారు. రామయ్య క్షేత్రంలో గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమాన గోపురం నవీకరణ, మరమ్మతులు...
News

మంత్రం పఠించాడు.. మెడల్ సాధించాడు…

ఈతరం కుర్రాళ్లు, స్టార్‌ ఆటగాళ్లు ఒంటిపై టాటూస్‌ ముద్రించుకుంటే వాటిపై ఏం రాసి ఉంటుంది? తమకు ఆత్మీయులైన వారి పేర్లు గానీ ఆసక్తికర పంచింగ్‌ లైన్‌లు గానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడో ఒక చోట దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి. స్వప్నిల్‌...
News

శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తుల దేహశుద్ధి

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టుమెంట్‌లో గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు....
1 1,370 1,371 1,372 1,373 1,374 3,072
Page 1372 of 3072