అంతరిక్ష యాత్రకు ప్రధాన వ్యోమగామిగా శుభాంశు శుక్లా ఎంపిక
భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఇద్దరు వ్యోమగాములను ఎన్ఎంఏ ఎంపిక చేసింది. ముందుగా శుభాంశు శుక్లాకు ఆ అవకాశం దక్కింది. ఏదైనా అనుకోని అనారోగ్య కారణాలతో ఇబ్బందులు తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కూడా ఇస్రో ఎంపిక చేసింది....







