News

News

లష్కరే ఉగ్రవాదితో పాకిస్తానీ ఒలింపిక్ స్వర్ణపతక విజేత వీడియో వైరల్

పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు స్వర్ణపతకం తెచ్చిపెట్టిన జావెలిన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ గతంలో లష్కరే తయ్యబా ఉగ్రవాదితో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇస్లామిక్ ఉగ్రవాద కుటీర పరిశ్రమ మన పొరుగు దేశాల్లోని సామాన్య ప్రజల జీవితాల్లోకి ఎంతగా...
News

మెల్బోర్న్ ఫెడ్ స్క్వేర్ వద్ద త్రివర్ణ పతాక ఆవిష్కరణ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) చలనచిత్రోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మెల్బోర్న్ లోని ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ (కళలు, సాంస్కృతిక ప్రదర్శనల కేంద్రం) వద్ద భారత జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ చరణ్ రాకతో ఫెడ్ స్క్వేర్ వద్ద కోలాహలం మిన్నంటింది. ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. భారత్ మాతా కీ జై నినాదాలతో ఫెడ్ స్క్వేర్ హోరెత్తిపోయింది. రామ్ చరణ్ ప్రఖ్యాత 'ఐఎఫ్ఎఫ్ఎం' ఈవెంట్ కు గౌరవ అతిథిగా విచ్చేశారు....
News

మేఘాలయలో 24మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల పట్టివేత

మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూసాయి. బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుకు చేరువలోని మహేశ్‌ఖోలా ప్రాంతం నుంచి వారు భారతదేశంలోకి...
ArticlesNews

బంగ్లాదేశ్‌లో హిందూ నరమేధం: ప్రపంచ హిందువులారా ఏకం కండి, లేదా నశించిపొండి

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధానికి నిరసనగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం మౌన ప్రదర్శన జరిగింది. దేశ రాజధానిలోని మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు పాల్గొన్నారు. తమ నోళ్ళకు నల్లటి గుడ్డలు కట్టుకుని, హిందూ మహిళలపై జరిగిన అత్యాచారాల...
News

సస్పెండైన హెడ్‌కానిస్టేబుల్‌ సలీం పాషాకు ముఖ్యమంత్రి పతకమా, హవ్వ!

78వ స్వతంత్ర దినం సందర్భంగా దేశమంతటా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే విధినిర్వహణలో అద్భుత ప్రతిభ చూపినందుకు కర్ణాటకలో 126 మంది పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు అందజేసారు. అయితే ఆ పతకాలు గెలుచుకున్న వారిలో సస్పెండైన వ్యక్తి ఒకరుండడం వివాదాస్పదమైంది....
News

కేదార్‌‌నాథ్ యాత్ర : ట్రెక్కింగ్ రూట్ లో యాత్రీకులకు అనుమతి

జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో నడక మార్గాన్ని 15 రోజుల తర్వాత తెరిచారు. కొండచరియలు విరిగిపడటంతో 15 రోజుల కిందట ఈ మార్గాన్ని మూసివేశారు. మెరుపు వరదల కారణంగా 19 కిలోమీట‌ర్ల మార్గంలో.. సుమారు 29 ప్ర‌దేశాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దాదాపు 260...
News

ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించండి : అమెరికా కోర్టు తీర్పు

ముంబైపై దాడుల కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008లో ముంబైపై జరిగిన దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న...
ArticlesNews

ఆలయాల స్వర్గం కంచి

అయోధ్య, మథుర, హరిద్వార్‌ (మాయా), కాశీ, కంచి, ఉజ్జయిని (అవంతి), ద్వారక... ఈ ఏడు ప్రదేశాల్లోని పుణ్యక్షేత్రాలు ముక్తినిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వీటిలో ఆరు ఉత్తరాదిన, ఒక్క కాంచీపురం దక్షిణ భారతంలో ఉన్నాయి. పల్లవుల రాజధాని అయిన కాంచీపురంలో కామాక్షి, ఏకామ్రేశ్వరస్వామి,...
1 1,341 1,342 1,343 1,344 1,345 3,072
Page 1343 of 3072