News

News

తుంగా తీరంలో శ్రీరాఘవేంద్రుల 353వ సప్తరాత్రోత్సవాలు

వేదభూమి మంత్రాలయంలో శ్రీరాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాల్లో...
News

సీఏఏ ద్వారా దేశంలోని ఏ ఒక్కరి పౌర సత్వాన్ని తొలగించడం జరగదు

పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ద్వారా దేశంలోని ఏ ఒక్కరి పౌర సత్వాన్ని తొలగించడం జరగదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దానికి బదులు అర్హత కలిగిన పౌరులకు హోదా కల్పించడమే చట్టం చేసే పని...
News

శ్రీశైలంలో అపచారం: నంది ముందు మాంసాహారం భుజించిన ముస్లిములు

హిందువులు పరమ పవిత్రంగా భావించే జ్యోతిర్లింగక్షేత్రం శ్రీశైలంలో అపచారం జరిగింది. హిందువుల ఆచార వ్యవహారాలను అవమానించేలా కొందరు ముస్లిములు వ్యవహరించారు. శ్రీశైలంలో కొత్తగా నిర్మిస్తున్న ఆలయ ఆవరణలోకి చొరబడి మాంసాహారం భుజించారు. ఆ విషయాన్ని గ్రహించిన కొందరు స్థానికులు ఆగ్రహావేశాలతో వారిని...
ArticlesNews

మాతృభావనే భారతీయత

స్త్రీని ఒక శక్తిలా పూజించాలని మన సంప్రదాయాలు చెబుతున్నా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు అన్నది వాస్తవం. కానీ ఇప్పడు ఆడదాన్ని ఆటవస్తువుగా చూసే ఆలోచన పుట్టుకొచ్చింది. పురుషుని పక్కటెముక నుంచి పుట్టినది స్త్రీ…. మహిళలు వ్యవసాయ భూములవంటి వారు అని...
News

శ్రీశైలంలో ముగిసిన ద్విశతావధానం

శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణమాసోత్సవాల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా, భీమడోలుకు చెందిన బులుసు అపర్ణచే ఈ నెల 14వ తేదీ ప్రారంభించిన ద్విశతావధానం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఆలయ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదికపై ‘‘అవధాన కవితా నీరాజనం’’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ...
News

భూలోకమాత విగ్రహం ధ్వంసం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం లొద్దపుట్టి గ్రామంలో భూలోక మాత విగ్రహాన్ని గుర్తుతెలి యని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన రోకళ్ల జానకి పూజ కోసం ఆలయం వద్దకు వెళ్లారు. ధ్వంసమైన విగ్రహాన్ని చూసి గ్రామస్థులకు తెలియజేశారు. దీంతో...
News

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త, స్పర్శ దర్శనంపై కీలక నిర్ణయం

భక్తులకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం అలంకార...
News

మహంత్ రామగిరికి ఇస్లాం ఛాందసుల బెదిరింపులు

నుపుర్ శర్మని ఇస్లామిక్ ఛాందసులు బెదిరించిన తీరును హిందువులెవ్వరూ మరిచిపోలేదు. అచ్చు ఇలాంటి ఘటనే మరొక్కటి తాజాగా జరిగింది. మహారాష్ట్ర నాసిక్ లోని సరళా ద్వీపానికి చెందిన మహంత్ రామగిరిని కూడా ఇస్లామిక్ ఛాందసులు అలాంటి బెదిరింపులకే దిగారు. బంగ్లాదేశ్ లో...
1 1,339 1,340 1,341 1,342 1,343 3,072
Page 1341 of 3072