News

News

నేతాజీ, సావర్కర్ బొమ్మలున్న టీషర్టులు విప్పించిన కాంగ్రెస్

పంద్రాగస్టు సందర్భంగా తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరిగాయి. గుజరాత్‌లో అలాంటి ఒక తిరంగా యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారణం, ఆ యాత్రలో పాల్గొన్న విద్యార్ధులు కాషాయ రంగు టీషర్టులు ధరించడం, వాటిమీద వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల బొమ్మలు...
News

యుకె పాకిస్తానీలను ఆసియన్లనడం పట్ల హిందువుల అభ్యంతరం

పాకిస్తానీ మూలాలు కలిగిన వారిని ఆసియన్లుగా గుర్తించడం హిందూ సంస్థలకు ఇష్టం లేకపోవడంతో యుకె ముస్లిం సంస్థలు ఆగ్రహిస్తున్నాయి. 2022 లెస్టర్ జరిగిన హింస సందర్భంగా పాకిస్తానీ మూలానికి చెందిన నిందితుడు మాంచెస్టర్ విమానాశ్రయంలో హిందువులపై నిర్దయగా దాడి చేసిన తర్వాత...
News

బంగ్లాలో హిందువుల భద్రతకు ఆయన హామీ ఇచ్చారు: ప్రధాని మోదీ

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీల భద్రతను కాపాడతామని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ తనకు హామీ ఇచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఈ మేరకు యూనస్‌ తనతో ఫోన్‌లో మాట్లాడారని మోదీ తెలిపారు. కాగా, ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా.....
News

మోదీకి యూనస్‌ ఫోన్‌.. హిందువుల భద్రతపై హామీ

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు యూనస్‌ శుక్రవారం ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. బంగ్లాలోని పరిస్థితులపై వారు చర్చించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న హిందువులు, మైనారిటీల భద్రత గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. వారికి రక్షణ కల్పించేందుకు...
News

‘ఎమర్జెన్సీ’ సినిమా ట్రైలర్ విడుదల

శక్తివంతమైన మహిళగా కంగనా రనౌత్! బాలీవుడ్ క్వీన్, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది....
News

స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విలువను బంగ్లాదేశ్‌ పరిణామాలు గుర్తుచేస్తున్నాయ్‌

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విలువను మనకు గుర్తుచేస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ‘‘ఒకరి పట్ల ఒకరికి,...
News

అయోధ్యలో సుమారు 4వేల విద్యుద్దీపాల దొంగతనం

రామజన్మభూమిలో బాలరాముడి ఆలయ నిర్మాణంతో కొత్తశోభ సంతరించుకున్న అయోధ్యానగరంలో విచిత్రమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. పటిష్ఠ భద్రత కలిగిన భక్తిపథ్, రామ్‌పథ్ మార్గాల్లో సుమారు 3800 బ్యాంబూ లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లు దొంగిలించారు. వాటి విలువ రూ.50 లక్షల...
News

మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలో భరతమాత విగ్రహం పునఃప్రతిష్ఠ

గుంటూరు జిల్లా తాడేపల్లిలో భరతమాత విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పునః ప్రతిష్ఠించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని భరతమాత విగ్రహాన్ని గత ప్రభుత్వ హయాంలో తొలగించారు. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని హిందూ సంఘాల...
1 1,343 1,344 1,345 1,346 1,347 3,072
Page 1345 of 3072