News

News

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

విజయనగరం జిల్లాలోని పాచిపెంటలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు వాహనాలను పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ వెంకటసురేష్‌ తన సిబ్బందితో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అటుగా వస్తున్న పశువుల వాహనాలను నిలుపుదల చేశారు. ఒడిశా...
News

చాముండి కొండలకు కొత్త సొబగులు

కర్ణాటకలోని ప్రఖ్యాత చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్న చాముండి కొండల మీద ధూమపానం, మద్యపానం, గుట్కా, కిళ్లీ వంటి వాటిని పూర్తిగా నిషేధించారు. త్వరలోనే ప్లాస్టిక్ నిషిద్ధ ప్రాంతంగా కూడా చేయనున్నారు. చాముండేశ్వరి ఆలయం లోపల ఫోటోగ్రఫీని కూడా నిషేధించారు. సెల్ఫోన్లను...
News

థాయిలాండ్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు

థాయ్ లాండ్ లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. వినాయక చవితి సందర్భంగా అక్కడి హిందువులు సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి సంగీత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా అక్కడి సమాజంలో ఐక్యత...
News

జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో బాపట్ల జిల్లా విద్యార్థినికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం లభించింది. కాగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో...
News

విశాఖలో విత్తనబంతుల కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమీషనర్ కె ఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. విశాఖలోని కైలాసగిరి పై విఎంఆర్ డిఎ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ బృందం నిర్వహించిన విత్తనబంతులు వెదజల్లే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మర్రి, రావి,...
News

దైవ దూషణ నెపం.. పాకిస్తాన్‌లో మరో దారుణం

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో అమానవీయ ఉదంతం చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వైద్యుని మృతదేహాన్ని ఖననం చేయడానికి బదులుగా దహనం చేసిన వైనం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే సింధ్ ప్రావిన్స్‌లో దైవ దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న షానవాజ్‌ కంబార్‌...
News

భారత్‌-నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం.. టిక్కెట్‌ ఎంతంటే..

భారతీయ రైల్వేకు చెందిన భారత్ గౌరవ్ రైలు సిరీస్‌లో మరో రైలు ప్రారంభమైంది. భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్...
News

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. షెడ్యూల్ ఇలా

ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ సృజన, సీపీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే సుజనాచౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంలో...
1 1,334 1,335 1,336 1,337 1,338 3,072
Page 1336 of 3072