News

News

జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన

వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్...
News

‘లడ్డూ ప్రసాదం’ వివాదంపై సీఎంకు టీటీడీ నివేదిక

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీపై టీటీడీ, రాష్ట్రప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగింది. గత...
News

వేద పండితులకు నిరుద్యోగ భృతి

వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమీషనర్ కె.ఎల్. సుధారాణి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోగా సమర్పించాలని ఆమె...
ArticlesNews

ఆలయాల్లో రావి, వేపచెట్లు ఎందుకుంటాయి?

సాధారణంగా ఆలయాల్లో రావి, వేపచెట్లు కలిసి కానీ, విడిగా కానీ ఉంటాయి. రావి విష్ణుస్వరూపం, వేప లక్ష్మీస్వరూపం. ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు, దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని ‘పద్మపురాణం’ పేర్కొంది. రావికి బోధివృక్షం, అశ్వత్థ...
News

భారత వాయుసేన తదుపరి చీఫ్ గా అమర్‌ప్రీత్ సింగ్

భారత వాయుసేన తదుపరి అధిపతిగా ఎయిర్‌ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయు సేన వైస్‌ చీఫ్‌గా ఆయన సేవలు అందిస్తున్నారు. వాయుసేన చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది....
News

సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి : పాకిస్థాన్‌కు నోటీసు

సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. 1960లో పాక్‌తో కుదిరిన ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు మోదీ సర్కారు పాకిస్థాన్‌కు నోటీసు ఇచ్చింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించడంతో పాటు...
News

యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యం

శివపదాలను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ, విశాఖ రుషిపీఠం సత్సంగ సభ సంయుక్త ఆధ్వర్యంలో ‘శివ పదం సంకీర్తన యజ్ఞం’ కార్యక్రమం జరిగింది. ముందుగా అకాడమీ...
News

పూరి జ‌గ‌న్నాథ్ ర‌త్న‌భండార్‌లో రెండో స‌ర్వే..

ఒడిశాలోని పూరిలో ఉన్న జ‌గ‌న్నాథ ఆల‌య ర‌త్న‌భండార్‌ ను ఇవాళ మ‌ళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నిక‌ల్ స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వ‌ర్యంలో ర‌త్న‌భండార్‌ను ఓపెన్ చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కు.. ఆల‌యంలో ద‌ర్శ‌నాలు...
1 1,332 1,333 1,334 1,335 1,336 3,072
Page 1334 of 3072