News

ArticlesNews

16గంటల.. సుదీర్ఘరాత్రి

సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. ఏటా వేసవిలో భూమి సూర్యుడికి దగ్గరగా, శీతాకాలంలో భూమి సూర్యుడికి దూరంగా కక్ష్య దిశలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏర్పడే ప్రక్రియనే వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం...
News

ఇంద్రకీలాద్రిపై డిసెంబర్ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షల విరమణ

భవానీ దీక్షల విరమణ సమయం దగ్గర పడటంతో భక్తుల కోసం ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి 25 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక,...
ArticlesNews

భారత్‌లో ఉగ్రదాడులకు ‘బంగ్లాదేశీ బిహారీ’లను ప్రయోగించనున్న ఐఎస్ఐ

పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ 2022లో రూపొందించిన ‘టేక్ బ్యాక్ బంగ్లాదేశ్’ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభాన్ని అనువుగా చేసుకుని భారత్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ఈ విషయమై ‘కౌంటర్ టెర్రరిజం’ విభాగానికి చెందిన ఒక అధికారి చెప్పిన...
ArticlesNews

హిందూ ఆహారశాలలకు ఒక సంఘం ‘హర్‌హర్’

ఈ మధ్యకాలంలో ముస్లిం వ్యాపారులు ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి విక్రయిస్తున్న సంఘటనలు తరచుగా ఎదురుచూస్తున్నాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రోజురోజుకూ పెరిగిపోతూ, హిందువులకు భారతదేశంలో సైతం సమస్యలు కలిగిస్తున్నాయి. అలాంటి చర్యలను థూక్ (ఉమ్మివేయడం) జిహాద్‌గా పిలుస్తున్నారు. దాంతో ఏ హోటల్లో...
News

ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వ‌ర‌కు జరిగే భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌కు వివిధ శాఖ‌ల అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి అసౌక‌ర్యం...
News

22 ఏళ్లగా పాక్‌లో చిక్కుకుపోయి.. హమీదా బానో భారత్‌ ఎలా చేరుకున్నదంటే..

పాక్‌లో ఉంటున్న భారతీయులు పలు ఆంక్షల మధ్య దుర్భర జీవితం సాగిస్తున్నారనే వార్తలను మనం తరచూ వింటుంటాం. అనుకోని రీతిలో పాక్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ మహిళ అక్కడ పలు అవస్థలను ఎదుర్కొంది. ఎప్పుడెప్పడు తన స్వదేశానికి వెళదామా అని ఎదురు...
ArticlesNews

కాకోరి వీరులు

ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు నాడు జరిగిన ఉద్యమంలో ఎందరో మహనీయులు ప్రాణం త్యాగం చేశారు. వారిలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు కూడా ఉన్నారు. వీరు ఆంగ్లేయుల దురాగతానికి బలయ్యారు....
News

ఇస్లాంను అవమానిస్తూ పోస్ట్ పెట్టారంటూ వ్యాపారవేత్త ఇంటిపై రాళ్లదాడి

ఇస్లాంను అవమానిస్తూ వాట్సాప్ లో పోస్ట్ చేశారంటూ మహారాష్ట్రలోని హింగోలిలో వ్యాపారవేత్త కైలాష్ కబ్రా ఇంటిపై 16 మంది దాడి చేశారు. దీంతో ఆ 16 మందినీ పోలీసులు అరెస్ట్ చేశారు.రెండు రోజుల క్రితం వస్మత్ లోని మార్కెట్ లో 50...
1 1,159 1,160 1,161 1,162 1,163 3,077
Page 1161 of 3077