Programms

NewsProgramms

కర్నూలు జిల్లాకు చేరిన సంత్ సేవాలాల్ జ్యోతి రథ యాత్ర

సేవగఢ్ నుండి తిరుమల హతిరామ్ గఢ్ వరకు సాగుతున్న బంజారాల ఆరాధ్యదైవం, అవధూత సేవాలాల్ జ్యోతి రథ యాత్ర సేవగఢ్ నుండి అనంతపురం జిల్లాలోని తండాల్లో యాత్ర పూర్తిచేసుకొని, కర్నూల్ జిల్లాలోని తాండలలో యాత్ర కొనసాగుతూ ఉన్నది. ఈ రోజు బండి...
NewsProgramms

ఉప రాష్ట్రపతి చే విజయవాడలో విగ్రహాల ఆవిష్కరణ

సమరసతా వేదిక, విజయవాడ వారిచే ఏర్పాటు చేయబడిన భరతమాత, మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలామ్, సంత్ గాడ్గే బాబా, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణ పంతులు గార్ల విగ్రహాలను గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు విజయవాడ రామమోహన్...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’

ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు? కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే...
NewsProgramms

భూమి తల్లిని కాపాడుకుందాం – శ్రీ భాగయ్య

రసాయనాలు వాడకుండా భారతీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని, అదే మనల్ని పోషిస్తున్న భూమి తల్లి పట్ల మనం చూపే కృతజ్ఞత అవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు శ్రీ భాగయ్య అన్నారు. పశ్చిమ...
GalleryNewsProgramms

విజయవాడలో సేవాభారతి నూతన కార్యాలయ గృహప్రవేశం

విజయవాడలోని ఎల్. ఐ. సి కాలనీలో నూతనంగా నిర్మించిన సేవా భారతి కార్యాలయ గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 14 -10- 2021 గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణీ సభ్యులు...
GalleryNewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రకృతి వందన’

పర్యావరణ సూత్రాల ప్రకారం భూమిపై నివసించే ప్రతిఒక్కరికీ 432 చెట్లు ఉండాలి. అంటే 1:432 అన్నమాట. భారతదేశంలో ఈ నిష్పత్తి కేవలం 1:28 లెక్కన ఉన్నది. దీన్నిబట్టి మనదేశంలో చెట్లను ఎంతగా పెంచాలో అర్థం చేసుకోవచ్చు. చెట్లు పెంచడం వల్ల వేడి...
1 9 10 11 12 13 28
Page 11 of 28