కర్నూలు జిల్లాకు చేరిన సంత్ సేవాలాల్ జ్యోతి రథ యాత్ర
సేవగఢ్ నుండి తిరుమల హతిరామ్ గఢ్ వరకు సాగుతున్న బంజారాల ఆరాధ్యదైవం, అవధూత సేవాలాల్ జ్యోతి రథ యాత్ర సేవగఢ్ నుండి అనంతపురం జిల్లాలోని తండాల్లో యాత్ర పూర్తిచేసుకొని, కర్నూల్ జిల్లాలోని తాండలలో యాత్ర కొనసాగుతూ ఉన్నది. ఈ రోజు బండి...











