వైభవంగా శ్రీరామ పాదుకా ఆరాధన పూజ
దేశ, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలని ప్రార్థిద్దామని అపర రామానుజులు, ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన జీయర్ స్వామి పిలుపునిచ్చారు. విశాఖలో శ్రీరామ పాదుకా ఆరాధన పూజలు వైభవంగా జరిగాయి. గీతా జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం భక్తులనుద్దేశించి చిన జీయర్...









