News

News

పరమాత్మ నామ సంకీర్తనతో మోక్షం

పరమాత్మ నామ సంకీర్తన చేస్తే మోక్షం లభిస్తుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి ఉద్బోధించారు. కొంతమంది భక్తితో, మరి కొంతమంది హేళనతో, ఇంకొందరు ఊతంతో, మరికొందరు పరిహాసంతో ఏదో ఒక విధంగా భగవన్నామ స్మరణ చేస్తే, పాపాలన్నీ పోయి...
News

శబరిమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

అయ్యప్ప మాలధారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు జంక్షన్‌ మీదుగా శబరిమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌–కొట్టాయం (నం.07163) మధ్య ఈ నెల...
ArticlesNews

భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్‌ వైఖరి?

ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది. మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక.. బంగ్లాదేశ్‌లో...
News

మహా కుంభమేళా యాత్ర

మహాకుంభమేళాను పురస్కరించుకుని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త టూర్‌ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. కుంభమేళాను వీక్షించటంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేలా ‘మహా కుంభ్‌ పుణ్య క్షేత్ర యాత్ర - 2025 ’ పేరుతో ఏడు...
News

ఆనంద నిలయం స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం…!

తిరుమల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం అందజేసిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) నిర్ణయించింది. టీటీడీ 2008లోనే ఈ విధానానికి సంకల్పించగా అనివార్య కారణాలతో నిలిపివేశారు. ఈ పథకం...
News

చిన్మయ్ కృష్ణదాస్ పై బంగ్లాదేశ్ లో మరో కేసు నమోదు

ఇస్కాన్‌ కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయనపై తాజాగా మరో కేసు నమోదు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. చిట్టగాంగ్‌ కోర్టు ప్రాంగణంలో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ మద్దతుదారులు,...
News

బాప్స్‌ నారాయణ్‌పై మోదీ ప్రశంసలు

బోచసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బాప్స్‌) స్వచ్ఛంద సేవకుల సేవాగుణం, కృషి వల్ల భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అహ్మదాబాద్‌లోని మోదీ మైదా నంలో శనివారం జరిగిన బాప్స్‌ వలంటీర్ల ‘కార్యకార్‌ సువర్ణ మహోత్సవ్‌’ను...
News

తిరుమలలో వంటశాల ఆధునీకరణకు శ్రీకారం

తిరుమలలో వంటశాల ఆధునీకరణకు శ్రీకారం తిరుమలలోని వంటశాల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు కొత్త పరికరాల ఏర్పాటుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పరికరాల యాంత్రీకరణ (మెకనైజేషన్‌)తో పాటు వంటశాలలను పూర్తిగా మార్చేందుకు టీవీఎస్‌...
News

ఇస్కాన్‌ కేంద్రానికి నిప్పు ; బంగ్లాదేశ్‌లో నిరసన మూకల దుశ్చర్య

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్‌ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్‌ గ్రామంలోని నమ్‌హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై...
News

మానవాళి మనుగడకు ఆధారం సనాతన ధర్మం

సనాతన ధర్మం మానవాళి మంచి కోరుకుంటుందన్నారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. అనంతరం ఆలయం వెలుపల...
1 962 963 964 965 966 2,479
Page 964 of 2479