News

NewsProgramms

హైందవ శంఖారావంలో అలరించిన కార్యక్రమాలు

దేవాలయాలలోని పవిత్ర సాత్విక వాతావరణాన్ని ప్రతిఫలించేలా, హిందువుల స్వాభిమానం జాగృతమయ్యేలా, అష్టదిక్కులూ పిక్కటిల్లేలా సాధుసంతుల శంఖనాదంతో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం ప్రారంభమైంది. వేద పండితులు మంగళాశీర్వచనాలు అందజేస్తుండగా గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజి జ్యోతిప్రజ్వలనంతో కార్యక్రమాన్ని శుభారంభం చేసారు. జ్యోతిప్రజ్వలనం తర్వాత...
NewsProgramms

హైందవ శంఖారావం హైలెట్స్

దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకోసాగారు. రాష్ట్రంలోని నలుమూలల...
News

రథసప్తమి దర్శనాలకు పక్కాగా ఏర్పాట్లు

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరగనున్న రథసప్తమి వేడుకలకు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఎస్పీ...
News

హైందవ శంఖారావానికి మంచి స్పందన

ధర్మ పరిరక్షణ కోరుతూ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి సుమారు 75 బస్సులలో హిందూ సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు తరలి వెళ్లారు. హైందవ శంఖారావం ఇంచార్జి బొగిరెడ్డి అదిలక్మి...
News

పురాణాలకు వేదాలే ఆధారం

పురాణాలకు వేదాలే ఆధారమని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. ఋషిపీఠం విజయవాడ, భారతీయ సనాతన వేదిక ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో మనకోసం మన పురాణాలు అంశంగా నిర్వహిస్తున్న ప్రసంగాలు ఆరో రోజుకు చేరుకున్నాయి....
News

దుర్గా దేవాలయంపై 786, అల్లాహ్ అంటూ రాతలు… హిందువుల ధర్నా

యూపీలోని బరేలీ ప్రాంతంలో పురాతన దుర్గా దేవాలయంపై ముస్లిం ఛాందసులు 786, అల్లా రాసి వెళ్లిపోయారు. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలియగానే హిందువులు ఘటనా స్థలికి చేరుకొని, భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం...
News

పశువులకు గో–ఆధార్‌

దేశంలోనే ఎక్కడా లేని తరహాలో పశువులకు గో–ఆధార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు తిరుపతి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మేరకు చంద్రగిరి మండలంలోని నారావారిపల్లిలో జరుగుతునన్న నమోదును అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు...
News

కోటి అక్షరాలతో కోదండరాముడు!

గీతలను చక్కని ఆకృతిలో గీస్తే ఓ బొమ్మవుతుంది. గీతల బదులు 'శ్రీరామ' అనే అక్షరాలను రాస్తూ దేవుడి బొమ్మను వేస్తే.. రామ కోటి కూడా రాసినట్లవుతుంది. అంటే ఒకే యత్నంలో రెండు ఫలాలు అన్నమాట. గుంటూరులోని శ్రీనగర్ కు చెందిన నాగరాజు...
News

ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు

రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానున్నాయి. జీవోలను ఉంచే జీవోఐఆర్‌ వెబ్‌పోర్టల్‌లో ఇకపై ప్రతి జీవోను ఆంగ్లంతోపాటు, తెలుగులోనూ అప్‌లోడ్‌ చేయాలని అన్ని శాఖలనూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ‘దేశంలోనే మొదటి...
1 917 918 919 920 921 2,479
Page 919 of 2479