భారతదేశ ప్రాచీన వేదాంత తత్వాన్ని ప్రపంచం స్వీకరిస్తుంది : ఉపరాష్ట్రపతి
భారతదేశ ప్రాచీన వేదాంత తత్వాన్ని ప్రపంచం స్వీకరిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 27వ అంతర్జాతీయ వేదాంత మహాసభల ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేదాల సారాంశం దేశానికి శాశ్వతమైన...









