పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబ చరిత్రను మార్చేస్తుంది. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సందర్భంగా స్వాతంత్ర ప్రకటన చేసింది జియావుర్ రహ్మాన్గా మార్పులు చేసింది. గతంలో ఈ ప్రకటన చేసింది షేక్...









