పాస్టర్లకు చుక్కలు చూపిన గ్రామం… దెబ్బకు పరార్
క్రైస్తవ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ యావత్ గ్రామం వీధిలోకి వచ్చి నిరసన తెలిపిన ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకుంది.నందవరం మండలం జగ్గాపురం గ్రామంలో హిందువులు ఉండే ఇళ్ల మధ్య అనుమతి లేకుండా కొందరు పాస్టర్లు అన్యమత ప్రచారం చేస్తుండగా స్థానిక గ్రామస్థులు...









