News

News

అలీఘర్ యూనివర్శిటీలో బీఫ్ వివాదం… సోషల్ మీడియాలో వైరల్

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలోని సర్ షా సులైమాన్ హాలులో భోజనంలో బీఫ్ వడ్డించాలన్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఒక్క యూనివర్శిటీలో వివాదం రేగింది. బీఫ్ వడ్డించాలన్న నోటీసుపై ఇద్దరు అధికారుల సంతకాలు కూడా వున్నట్లు చెబుతున్నారు. దీనిపై విద్యార్థులు తీవ్ర...
News

ఉగ్రవాది హఫీజ్ తల్హా సయీద్ ఉపన్యాసం వెనుక పాక్ ఆర్మీ?

లష్కరే తోయిబా ఉగ్రవాది, ముంబై దాడి సూత్రధారి హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా సయిద్ తాజాగా పీఓకేలో జరిగిన ర్యాలీలో రొచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. ఏకంగా ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగానే మాట్లాడాడు. అలాగే తన...
News

ముస్లింలను రెచ్చగొడుతున్న ఆప్ మాజీ ఎమ్మెల్యే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హాజీ యూనస్ ముస్లింలు రెచ్చగొడుతున్నారు. సమాజంలో రెచ్చగొట్టే ధోరణులను ప్రేరేపిస్తున్నారు.ముస్తఫాబాద్ పేరును శివ విహార్ గా మార్చే విషయంపై రెచ్చగొడుతున్నారు. ముస్లింలు...
ArticlesNews

విశ్వాసానికి అతీతంగా చరిత్ర గమనాన్ని కుంభమేళా ఎలా పునరిర్మిస్తున్నది?

దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ హరిద్వార్‌ ‌కుంభమేళాలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1915లో శాంతినికేతన్‌లో కొద్దిసేపు గడిపిన తర్వాత అదే ఆయన మొదటి కీలక ప్రజా ప్రదర్శన. దీర్ఘకాలం రచించిన పటిష్ట ప్రణాళికతో నిర్వహించే ఇతర...
News

ఆధ్యాత్మిక యువత లక్ష్యంగా డిజిటల్‌ ‌బాబా

ఓ ‌చేతిలో స్మార్ట్ ‌ఫోన్‌, ‌మరో చేతిలో ట్రైపాడ్‌, ‌మైక్‌లతో అత్యంత చురుగ్గా కుంభమేళాలో కనిపిస్తున్న ఓ యువబాబాతో సెల్ఫీ దిగడానికి, ఆధ్యాత్మికతకు సంబంధించి ఆయన చెప్పే మాటలు వినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ పోటీపడుతున్నారు. ఆయనే...
News

కుంభమేళాలో భక్తుల రద్దీ.. నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్‌

ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తికావొస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే గత వారాంతం ఎఫెక్ట్‌తో 350 కి.మీ. దూరం వరకు వాహనాలు నిలిచిన సంగతి తెలిసిందే. వీటన్నింటిని దృష్టిలోపెట్టుకొని అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 4...
News

కుంభమేళా యాత్రికులకు ప్రకృతి సేద్యంపై అవగాహన

ప్రస్తుతం సాగుతున్న మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది మంది భక్తులు సమీకృతం కాగా, జాతీయ రైతు పురస్కారం అందుకున్న ప్రదీప్ కుమార్ దీక్షిత్ ఈ సందర్భాన్ని రైతుల్లో గోవు ఆధారిత ప్రకృతి, ‘ఆధ్యాత్మిక సేద్యం’ను ప్రోత్సహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్...
News

ములుగు మన్నెంలో జాతరల సందడి

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది. తెలంగాణలోని...
News

సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 3)

హిందువుల ప్రతిఘటన, మదురై ఆలయ పునరుద్ధరణ : సికందర్ పతనం తర్వాత కంబన్నార్ మదురై దేవాలయాన్ని పునరుద్ధరించే భారీ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. సుల్తాన్లు మదురై మీనాక్షి దేవాలయాన్ని ధ్వంసం చేసేసారు. అలాంటి దుస్థితిలో ఉన్న ఆ గుడిలోకి ప్రవేశించిన కంబన్నార్‌కు ఓ...
1 854 855 856 857 858 2,479
Page 856 of 2479