News

News

నేపాల్‌కు పశుపతినాథ్‌ ఆలయానికి 10 లక్షలమంది భారతీయులు

ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి.. ‘హరహర మహాదేవ..శంభో శంకర’అంటూ శివనామస్మరణలతో మారుమోగనున్న శివాలయాలు. భక్తిపావశ్యంలో శివభక్తులు మునిగితేలే వేళ.. నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయానికి లెక్కకుమించినంతమంది భారతీయులు తరలివెళ్లనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్‌ నుంచి సుమారు పది లక్షల...
News

బెంగళూరును దేవుడు కూడా మార్చలేడు : డికె శివకుమార్ వ్యాఖ్యలు

బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించలేమంటూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఏం చేశారంటూ స్థానికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో విస్తరణ...
News

ఢిల్లీ మాఫియా డాన్ జోయా ఖాన్ అరెస్ట్

కరుడుగట్టిన నేరస్తుడు హషీం బాబా భార్య జోయా ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి కోటి విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జోయాఖాన్ భర్త హషీంబాబాపై డజన్ల కొద్దీ మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, హత్య...
News

సుదీర్ఘ శాస్త్రీయనృత్యానికి గిన్నిస్‌ గౌరవం

మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పుర్‌ లో జరిగిన ఖజురాహో 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 గంటలసేపు చేసిన సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్‌ రికార్డు గౌరవం దక్కినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం మొదలైన ఈ...
News

ప్రభుత్వ ఉత్తర్వులను భేఖాతరు చేసిన మౌలానా

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో లౌడ్‌ స్పీకర్‌లను బ్యాన్‌ చేస్తూ స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఒక మౌలానా(ముస్లిం మతపెద్ద) మసీదుపైకి ఎక్కి పెద్దగా అరుస్తూ, ముస్లిం సోదరులంతా నమాజ్‌కు రావాలని పిలుపునిచ్చారు. షాహీ జామా మసీదుపై జరిగిన ఈ...
News

క్రైస్తవ మతమార్పిడికి నిరాకరించిన దళిత కుటుంబంపై సామాజిక బహిష్కరణ

క్రైస్తవ మతమార్పిడిని నిరాకరించినందుకు తమ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారని భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన గంటా రాధా ఆరోపించారు. చర్చ్ నాయకులు తమను బహిష్కరించడమే కాకుండా, తన అన్నను మోసం చేసి బలవంతంగా మతపూజల్లో కూర్చోబెట్టారని తెలిపారు....
ArticlesNews

స్వయంసేవకులు సమాజ సంక్షేమానికి ఉత్ప్రేరకం

స్వయంసేవకులు సమాజ సంక్షేమానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది సాధారణ సంస్థ కాదని, ఇది స్వయంసేవకులు సనాతన సంస్కృతి, దేశాన్ని కాపాడటానికి తమ సమయం, శక్తి, స్థలాన్ని అంకితం...
News

ఖైదీల చెంతకు గంగా జలం

కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న ఖైదీల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. త్రివేణీ సంగమంలోని పవిత్ర జలాలను అన్ని కారాగారాలకు తీసుకువెళ్లి, అక్కడి నీళ్లలో కలపనున్నారు. పవిత్ర స్నానాల అనంతరం పూజలు, ఇతర క్రతువులకు కూడా ఏర్పాట్లు...
ArticlesNews

ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మరో ర్యాగింగ్ ఘాతుకం, అరెస్టులు మాత్రం లేవు

కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసారు తప్ప ఇప్పటివరకూ...
ArticlesNews

వాస్తవిక సోమనాథ్ జ్యోతిర్లింగం పునర్జీవనం – ఓ ఆసక్తికరమైన కథ: గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం శాశ్వతమైనది. మన ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన అనేక నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా మన ఆలయాలు, ధర్మ గ్రంథాలు, సంప్రదాయాలపై ఎన్నో ఆక్రమణలు జరిగాయి. అయినా సరే మన నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. మన నాగరికత,...
1 836 837 838 839 840 2,478
Page 838 of 2478