News

News

భారత సంతతి బాలుడి స్మారకార్థం బ్రిటన్‌లో చట్టం

కత్తిపోటుతో హత్యకు గురైన భారత సంతతి బాలుడి స్మారకార్థం బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త చట్టం రూపొందించి ఆంక్షలు విధించింది. ఆన్‌లైన్‌లో కత్తులు విక్రయించేవారు కఠిన నిబంధనలను పాటించాలని, నిబంధనల అమలును పట్టించుకోని వారు భారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్‌ ప్రభుత్వం...
News

‘అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ’ – యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన

భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్‌ రూ.182 కోట్ల నిధులను కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఓటింగ్‌ను పెంచడం ద్వారా భారత ఎన్నికల్లో...
News

భాషను బలవంతంగా రుద్దడం లేదు : స్టాలిన్‌ లేఖపై కేంద్రమంత్రి పోస్టు

కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందన్నారు. జాతీయ విద్యావిధానం ద్వారా ఈ...
News

పురాతన ఆలయ అభివృద్ధికి చర్యలు

విజయనగరం జిల్లా బలిజిపేటలోని 156 సంవత్సరాల కిందట నిర్మించిన పురాతన వేంకటేశ్వరాలయ అభివృద్ధికి చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర తెలిపారు. ఈ ఆలయంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు....
ArticlesNews

శివాజీపై కమ్యూనికృష్టులు, ఉదారవ్యాధుల దుష్ప్రచారం, వాస్తవాలేంటి?

కొద్దిరోజుల క్రితం విడుదలైన ఛావా చలనచిత్రం అనూహ్యంగా విజయవంతం కావడం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుండడంతో వామపక్షాలు, ఉదారవాదులు, ముస్లిముల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. శివాజీ జయంతి కూడా రావడంతో సామాజిక మాధ్యమాల నిండా శివాజీ,...
News

కుంభమేళా.. ముక్తిమేళా : పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌

కుంభమేళా అంటే ముక్తిమేళా అని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ అభివర్ణించారు. ఇది మనిషిని దేవుడితో అనుంసంధానించే వంతెన వంటిదని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్‌ మృత్యుకుంభ్‌గా మారిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల విమర్శలు చేసిన...
News

లక్షలాదిమందికి ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి

తనతో సహా లక్షలాది మంది దేశం కోసం జీవించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రేరణ పొందారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న...
ArticlesNews

సముద్రగర్భంలో ద్వారక ఆనవాళ్ళపై అధ్యయనం

ద్వారకలో శ్రీకృష్ణుడు నడియాడిన ఆనవాళ్ల పై పురావస్తు శాఖ మరోసారి అధ్యయనం చేయనుంది. వేణుమాధవుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. పరిశోధన కోసం గోమతి నదీ సమీప ప్రాంతాన్ని పురావస్తు నిపుణులు ఎంచుకున్నట్టు అధికారులు తెలిపారు దాదాపు రెండు దశాబ్దాల...
ArticlesNews

సనాతన సాంస్కృతిక వారధి, హిందూ ధర్మ సారథి స్వామి దయానంద సరస్వతి

( ఫాల్గుణ కృష్ణ పక్ష దశమి తిథి - స్వామి దయానంద సరస్వతి జయంతి ) మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఓ బాలుడు ఆలోచించాడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసులో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ,...
1 838 839 840 841 842 2,479
Page 840 of 2479