పవిత్ర స్నానాల మహాఘట్టం మహాకుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో 54 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ నెల 26 శివరాత్రి నాటికి 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసిన వారి జాబితాలో...
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరక్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాకతీయ, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. దక్షిణ భారత నిర్మాణశైలిని ఆలయంలో గమనించవచ్చు. ఈ...
విశాఖ సాగర తీరం హరినామ సంకీర్తనలతో పులకించింది. హరే కృష్ణ హరే కృష్ణ...హరే రామ హరే రామ అంటూ భక్తజనం నృత్యాలు చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో.. విశ్వశాంతిని కాంక్షిస్తూ విశాఖ బీచ్రోడ్డులోని పార్క్ హోటల్ కూడలి నుంచి గోకుల్ పార్క్...
ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి వేళ భక్తులు కాశీవిశ్వేశ్వరుణ్ణి మరింత సమయం దర్శించుకునేందుకు అవకాశం కలిగింది. 26న తొలి మంగళహారతి మొదలుకొని 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఎనిమిది గంటలపాటు...
జమ్మూకశ్మీర్కు సంబంధించి పాకిస్థాన్ పర్యటనలో తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైశ్వాల్ అన్నారు. వారంవారం జరిపే...
భారత్లో ఓటింగ్ శాతం పెంపుకోసం ఇస్తున్న నిధులను ఇటీవల అమెరికా రద్దు చేయటం రాజకీయ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా అందించిన 21 మిలియన్ డాలర్ల నిధులపై రాజకీయ రగడ అంతకంతకూ పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు...
మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ బయల్దేరిన బీజేపీ మైనారిటీ నాయకురాలు నాజియా ఎలాహీ ఖాన్ బృందం మీద కొందరు ముస్లిం దుండగులు దాడి చేసారు. ఉత్తర ప్రదేశ్లోని ఎటా దగ్గర జరిగిన ఆ...
రామాయణ మహాకావ్యం భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ఆచార్య కె.కృష్ణారెడ్డి అన్నారు.వైయస్సార్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ‘తెలుగులో రామాయణాలు– సామాజిక దృక్పథం’ అనే అంశంపై జరుగుతున్న...
త్రివేణి సంగమం మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 62 కోట్లకు చేరిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని పాటించే వారు 120 కోట్ల మంది ఉండగా వారిలో సగానిపైగా ప్రజలు త్రివేణి సంగమం...
ప్రయాగరాజ్లో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా నిర్వహణ విజయం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్, కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల...