గీతా మకరందం.. ఖండాంతర ప్రాభవం
ఆధ్యాత్మికత.. మానవీయత రెండు కళ్లుగా సనాతన ధర్మ ప్రచారంతో పాటు సామాజిక సేవ లక్ష్యంగా చేసుకుంది చిత్తూరు జిల్లాలోని శ్రీశుకబ్రహ్మాశ్రమం. ఆశ్రమానికి ఖండాంతర ఖ్యాతిని తెచ్చింది మాత్రం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీవిద్యాప్రకాశానందగిరి రాసిన గీతామకరందమే. భగవద్గీతను భావాలతో అర్థమయ్యేలా సరళం చేయడంతో...









