News

News

గీతా మకరందం.. ఖండాంతర ప్రాభవం

ఆధ్యాత్మికత.. మానవీయత రెండు కళ్లుగా సనాతన ధర్మ ప్రచారంతో పాటు సామాజిక సేవ లక్ష్యంగా చేసుకుంది చిత్తూరు జిల్లాలోని శ్రీశుకబ్రహ్మాశ్రమం. ఆశ్రమానికి ఖండాంతర ఖ్యాతిని తెచ్చింది మాత్రం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీవిద్యాప్రకాశానందగిరి రాసిన గీతామకరందమే. భగవద్గీతను భావాలతో అర్థమయ్యేలా సరళం చేయడంతో...
News

మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు

శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన అయోధ్య మరో ఉత్సవానికి ముస్తాబైంది. గత ఏడాది జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తాజాగా అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు రంగరంగ వైభవంగా...
News

108 దేశాల్లో ‘నవకార్‌ మహామంత్ర పఠనం.. పాల్గొన్న ప్రధాని మోదీ

నవకార్‌ మహామంత్రం పరమ పవిత్రమైనదని, దీనిని సామూహికంగా పఠించడం వలన ప్రపంచ శాంతి, సామరస్యాలు సమకూరుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘నవకార్‌ మహామంత్ర దివస్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సందర్భంగా ప్రధాని మోదీ...
ArticlesNews

వర్థమాన మహావీరుడి మాట..సర్వమానవాళికి బాట

( ఏప్రిల్ 10 - వర్థమాన మహావీరుడి జయంతి ) సత్యం, ధర్మం, అహింస ఈ విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషి చేసినవారు ఎందరో. అలాగే, సనాతన వేద భూమిలో జనించి ఈ మార్గాన్ని బోధించిన మతాలు ఎన్నో....
ArticlesNews

గీతాజ్ఞాన యజ్ఞకారులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు

( ఏప్రిల్ 10 - శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామి జయంతి ) భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత. మానవుడిని మహనీయుడిగా మార్చగల అద్భుత శక్తి భగవద్గీతకు ఉంది. అందుకే, ఈ విశ్వఖనిలో నేటి వరకూ లభించిన జ్ఞానమణులలో అమూల్యమైనదిగా చెప్పుకునే భగవద్గీత...
News

ఖురాన్ పేజీలు చింపిన ముస్లిం… సీసీ టీవీలో పట్టివేత

యూపీలోని షాజహాన్ పూర్ జిల్లాలో ఖురాన్ పేజీలను చింపేసిన నజీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి ఖురాన్ పేజీలను చింపేసి గాల్లోకి విసిరేశాడని, దీనికి సంబంధించిన ఆధారాలు వీడియోలు దొరికాయని పోలీసులు...
News

ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా తలంబ్రాల తయారీ

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట ఆలయం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది.ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా జరిగింది.శ్రీవారి సేవకులతో ముత్యాల‌ త‌లంబ్రాల ప్యాకింగ్ కార్య‌క్ర‌మాన్ని టీటీడీ చేపట్టింది. బియ్యం, పసుపు, నెయ్యి కలిపి...
News

బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్ మోహిని మృతిపై ఆరెస్సెస్ సంతాపం

ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని రతన్ మోహిని దాదీ మృతిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ‘‘గౌరవనీయ...
1 765 766 767 768 769 2,478
Page 767 of 2478