News

ArticlesNews

సామాజిక సమరసత మహాత్ములు జ్యోతిరావు ఫూలే

( ఏప్రిల్‌ 11 - జ్యోతిరావు ఫూలే జయంతి ) సామాజిక సమరసతను నెలకొల్పి దేశ చరిత్రలో మొట్టమొదటగా మహాత్మ అని ప్రజలచే నీరాజనాలందుకున్న మహోన్నతుడు జ్యోతిరావు ఫూలే. ఈయన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోవిందరావ్‌, చిమానా గోవిందరావ్‌ దంపతులకు 1827...
News

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో భారీ హింస…

వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్ కత్తా లోని ముర్షిదాబాద్ లో భారీ హింస చెలరేగింది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ నిరసనకారులు హింసాత్మక ఆందోళనలు చేపట్టారు. రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. ముర్షిదాబాద్ ప్రాంతంలోని జంగీపూర్...
ArticlesNews

వక్ఫ్ చట్టం పూర్వపరాలు మరియు సవరణలు- 2 వ భాగం

2013 వక్ఫ్ సవరణ బిల్లు! UPA 2 ప్రభుత్వం 2013 లో వక్ఫ్ సవరణ బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టింది! నిజానికి 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ May 7,2010 లో బిల్లు పెట్టింది. రాజ్యసభ ఆ బిల్లుని సెలెక్ట్...
News

భారత్‌కు చేరుకున్న తహవూర్‌ రాణా.. ఢిల్లీలో హైఅలర్ట్‌

26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని...
ArticlesNews

సేవలోనే ఆధ్యాత్మికత..

ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు వైద్య సౌకర్యం అంతగా ఉండదు. ఎంత పెద్ద అనారోగ్యమైనా పసరు మందులపై ఆధారపడే పరిస్థితులు కొన్నిచోట్ల కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులను గమనించిన ఆధ్యాత్మిక సంస్థ రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో దాదాపుగా 40 ఏళ్లకు పైగా...
News

రాష్ట్ర సేవికాసమితి ఆధ్వర్యంలో కర్నూలులో పథ సంచలన్

రాష్ట్ర సేవికాసమితి కర్నూలు విభాగ్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాన్ని కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటెస్సోరి పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగర వీధుల గుండా పథ సంచలన్...
News

సరిహద్దు భద్రతకు.. ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ: అమిత్‌ షా

దేశ సరిహద్దుల్లో చొరబాట్లను నివారించేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థను మోహరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు, భూగర్భ...
News

బంగ్లాకు తిరిగొస్తా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మళ్లీ దేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలతో జరిగిన సంభాషణ సందర్భంగా హసీనా హామీ ఇచ్చారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత...
ArticlesNews

నిషేధాన్ని ధిక్కరించి రామనవమి జరుపుకున్న జాదవ్‌పూర్ వర్సిటీ విద్యార్ధులు

పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం అధికారులు, క్యాంపస్ ఆవరణలో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకోకూడదు అంటూ ఉత్తర్వులు జారీ చేసారు. 68ఏళ్ళ విశ్వవిద్యాలయ చరిత్రలో అలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఇదే మొదటిసారి. ఆ చర్య ఆ విద్యాసంస్థలో మతస్వేచ్ఛ లేమి, పారదర్శక...
News

ఒంటిమిట్ట శ్రీ‌సీతారాముల‌ కల్యాణానికి 70వేల తిరుమ‌ల ల‌డ్డూలు

వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు...
1 764 765 766 767 768 2,478
Page 766 of 2478