News

News

శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

అత్యంత ప్రాచీన విశిష్టత ఉన్న కడప ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు.. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి ఎస్. సవితలు సంయుక్తంగా...
News

దేశ వ్యాప్తంగా అమల్లోకి వక్ఫ్‌ చట్టం

వక్ఫ్‌ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025లోని సెక్షన్‌ 1లో ఉన్న సబ్‌ సెక్షన్‌ 2ద్వారా దఖలు పడిన అధికారాలను అనుసరించి.. 2025 ఏప్రిల్‌...
News

వక్ఫ్‌ బోర్డులను నియంత్రించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు: నడ్డా

వక్ఫ్‌ బోర్డులను నియంత్రించాలన్నది తమ అభిమతం కాదని, అవి చట్టం పరిధిలో పనిచేసేలా చూడటమే తమ ప్రాధాన్య అంశమని భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. వక్ఫ్‌ ఆస్తులు ముస్లింల విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలకు...
News

సోషల్ మీడియాలో మీమ్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఐదుగురి దాడి.. తీవ్ర గాయాలు

సోషల్ మీడియాలో మీమ్ వీడియో షేర్ చేసిన నుమాన్ నూర్ మహ్మద్ ఠాకూర్ పై మూక దాడి జరిగింది. ఈదుల్ ఫితర్ సందర్భంగా దుబాయ్ నుంచి భారత్ కి చేరుకున్నాడు. అయితే.. ఇన్ స్టా వేదికగా ఓ మీమ్ పోస్ట్ చేశాడు....
News

వక్ఫ్ చట్టంపై జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో రగడ రగడ

వక్ఫ్ చట్టంపై జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో నానా హంగామా చోటు చేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హంగామా చేశారు. ఈ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చట్టానికి సంబంధించిన ప్రతులను చింపేసి, నినాదాలు చేశారు. అలాగే...
News

మన్యంలో ‘మహా సూర్య వందనం’…

గిరిజన విద్యార్థులు ఓ మహా అద్భుత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అరకులోయలోని డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ‘మహా సూర్య వందనం’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ ఘనత సాధించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ...
News

అక్షర పేరంటం…ఊరంతా ఆహ్వానం..

ముందుగా గ్రామ పెద్దలు అందరినీ కలిసారు. గ్రామంలో మంచి విద్యను అందిస్తామని, అన్ని వసతులు ఉన్నాయని తమకు సహకరించాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇంటికి గ్రామ పెద్దలతో కలిసి వెళ్ళారు. విద్యార్దుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తే మంచి...
News

దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు

దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఐదుగురు నిందితులకు 2016లో ఎన్​ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా, ఎన్​ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్​కు వెళ్లారు. ఆ ఐదుగురు నిందితులు చేసిన...
News

శ్రీవారికి కునుకు కరువాయె!

తిరుమల వేంకటేశ్వరస్వామికి కూడా కునుకు లేకుండా పోతోంది. ప్రభుత్వం నియమించిన టీటీడీ అధికారులు, పాలక మండలి చైర్మన్‌ వీఐపీల సేవలో తరిస్తూ.. సామాన్య భక్తులకు స్లాట్‌ ప్రకారం దర్శనం చేయించలేక, అర్ధరాత్రి వరకు దర్శనాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్రహ్మండ నాయకుడైన తిరుమల...
News

సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ప్రతిరూపం హోల్కర్ : దత్తాత్రేయ హోసబళే

భారత భూమి పుణ్య భూమి అని, ఎల్లప్పుడూ ధైర్యవంతులైన, సాహసవంతులైన మహిళలకు, ప్రజావీరులకు తల్లిగా వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ముంబైలో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన...
1 767 768 769 770 771 2,478
Page 769 of 2478