పాకిస్తాన్ పై కేంద్రమంత్రి జయశంకర్ ఆగ్రహం
భారత విదేశీ వ్యహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆ దేశంలోని పలువురు వ్యక్తులు బహిరంగంగానే చెబుతున్నారని జయశంకర్ అన్నారు. ఓ ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేసిన...









