News

News

పాక్‌ దుర్బుద్ధి.. కశ్మీర్‌ను మర్చిపోలేకపోతోందట..

అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు పడినా పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్ పేరు చెప్పి, భారత్‌ను నిందలపాలు చేయాలని పాకులాడి బోర్లా పడుతున్నా దాని బుద్ధి మారడం లేదు. తాజాగా దాయాది దేశం ఆర్మీచీఫ్ అసిమ్‌ మునీర్ మళ్లీ...
ArticlesNews

తెలుగు ప్రజలకు తెలియని తెలుగు రాణి మంగమ్మ

ఒక రాజు పాలనకు మనం కట్టే విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? చారిత్రక ఆధారాలన్నీ మన ముందు ఉన్నప్పుడు ఎవరికి వారే ఆ అంచనాలు వేసుకోవచ్చు. ఎవరు ఎలా చెప్పినా విజయనగరం చరిత్రలోనే కాదు మొత్తం తెలుగువారి హృదయాల మీద...
NewsSeva

చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ

నంద్యాల జిల్లా, సంఘమిత్ర -నిరంతర సేవా స్రవంతి ఆధ్వర్యంలో అడవి బిడ్డలను అక్కున చేర్చుకుని అవసరాలు తీరుస్తున్న సంఘమిత్ర సేవా సమితి దత్తత తీసుకున్న చెంచు గూండాలలో నలమల అడవుల్లో ఉన్న చెంచులకు దుస్తులు పంపిణి చేశారు. సంఘమిత్ర సేవా కార్యక్రమాలలో...
ArticlesNews

పాస్టర్ ప్రవీణ్ మరణం: మతవిద్వేషాలు రేపిన వారిపై చర్యలుండవా? 2

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో హిందువులను నిందిస్తూ కొంతమంది క్రైస్తవ మతగురువులు, నాయకులు చేసిన దుష్ప్రచారం ఏదో ఆవేశంలో చేసింది కాదు. సామాన్య క్రైస్తవుల్లో హిందుత్వం పట్ల, హిందువుల పట్ల విద్వేషం కలిగించడమే లక్ష్యంగా ఒక వ్యూహం ప్రకారం చేసినది....
News

ఉత్తరకాండ వాల్మీకి రామాయణాంతర్గతమే..

‘ఉత్తరకాండ నిస్సందేహంగా వాల్మీకి మహర్షి రామాయణాంతర్గతమే. ఈ వివాదం ప్రాచీన కాలంలో లేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై రాజమహేంద్రవరం నగరంలోని హిందూ సమాజంలో జరిగిన ప్రవచనంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర కాండపై...
ArticlesNews

ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం

అతి ప్రాచీన, చారిత్రక ఆలయాలకు కొలువైన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భక్తుల విశ్వాసాలు, స్థానిక ఆచార సంప్రదాయాల తో ముడిపడి దశాబ్దాలుగా పూజలందుకుంటూ ఆ ప్రాంతానికే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఆ కోవకు చెందినదే ఇచ్ఛాపురం...
News

పకడ్బందీగా చందనోత్సవం

విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. ఉత్సవ నిర్వహణపై సింహాచలంలో మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.....
News

ఆవులు తరలిస్తున్న వాహనాలు సీజ్‌

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి సమీపంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు. కొత్తూరు మండలంలోని బలద సంత నుంచి విజయ నగరం జిల్లా అలమండకు అక్రమంగా ఆవులు తరలిస్తున్నట్లు భజరంగదళ్‌ సభ్యులు ఇచ్చిన సమా...
News

బోర్డర్ భారతి

పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం నుంచి 149 మంది భారత్ కు వస్తున్నారు. అందులో జాతా అనే వర్గానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వాఘా సరిహద్దు దాటగానే ఈ వర్గానికి చెందిన ఒక మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె పేరు మాయ....
News

తిరుపతి గోశాలకు గుంపులుగా వెళ్లవద్దు : పోలీసుల హెచ్చరిక

తిరుపతి ఎస్వీ గోశాలకు గుంపులుగా రావద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ పార్టీల నేతలు ఎస్వీ గోశాలను గుంపులుగా సందర్శిస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వందల గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు, కూటమి నేతల ప్రత్యారోపణలతో పోలీసులు...
1 752 753 754 755 756 2,478
Page 754 of 2478