News

News

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన చే విశేష...
News

క్రైస్తవ మతమార్పిడి…. బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి ఇద్దరు మృతి

క్రైస్తవ మతమార్పిడి సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. బాప్టిజం తీసుకుంటూ కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో ఈ ఘటన జరిగింది. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన...
ArticlesNews

ముర్షీదాబాద్ ఘటనపై ఎన్ఐఏ విచారణకు విహెచ్‌పి డిమాండ్

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరుగుతున్న హిందువుల దారుణ హత్యలు, అల్లర్లు, దహనం, హింస, దోపిడీ, పెద్ద ఎత్తున వలసల సంఘటనలపై విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటాయి...
News

వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చినందుకు ధన్యవాదాలు : దావూదీ బొహ్రా ముస్లింలు

వక్ఫ్‌ (సవరణ) చట్టం చేసినందుకు ప్రధాని మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు. సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తంచేశారు. వీరు గురువారం ప్రధానిని కలిశారు. షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు జనాభాపరంగా మైనారిటీలు. ఆర్థికంగా వీరు...
News

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు....
News

ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తి.. 150 కుటుంబాలకు వక్ఫ్ బోర్డు నోటీసులు

తమిళనాడులోని కట్టుకొల్లై గ్రామంలోని 150 కుటుంబాల భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించేసుకుంది. అంతేకాకుండా ఆ కుటుంబాలకు వక్ఫ్ బోర్డు నోటీసులు కూడా పంపింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విరించిపురంలోని సయ్యద్ అలీ మసీదు జారీ చేసిన ఈ...
News

గొడ్డు మాంసాన్ని దేవాలయంలోకి విసిరేసిన ముస్లిం…. కాసేపటికే అరెస్ట్

రొంగలి బిహు వేడుకల సందర్భంగా అసోంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీభూమి జిల్లాలోని దత్తా అనే గ్రామంలోని భైరవ మందిరంలో గొడ్డుమాంసాన్ని విసిరేశారు. ఫక్రుద్దీన్ అనే వ్యక్తే ఈ పని చేసినట్లు గుర్తించి, పోలీసులు అరెస్ట్ చేశారు. మత సామరస్యాన్ని,...
News

19 నుంచి అష్ట ప్రహరీ రామనామ యజ్ఞ సంకీర్తన నామ జపయజ్ఞం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురపాలక సంఘ పరిధి బెల్లుపడ మరోసారి ఆధ్యాత్మిక శోభతో అలరించనుంది. ఈ నెల 19 నుంచి ఘృత, నామ యజ్ఞాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బాహుదా నదిలో గంగ పూజ చేసి కలశాలతో జలాలను తీసుకొచ్చి...
News

ఆలయ భూమి కబ్జా చేస్తే చర్యలు

ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెదఇర్లపాడు మల్లేశ్వరస్వామి ఆలయ భూముల కబ్జాపై రెవెన్యూ, ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ సమీపంలోని ఈ ఆలయానికి చెందిన 133 సర్వే నంబర్‌లో 15 ఎకరాల విలువైన పొలం ఉంది. దీని చెంతనే గ్రామానికి...
News

ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాక్ కి ఉన్న సంబంధం

కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్‌ భారత...
1 751 752 753 754 755 2,478
Page 753 of 2478