నేటి నుంచి చిన్న పిల్లలకూ టీకా…
భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఈ తరుణంలో...