మానవత్వం చాటుకున్న భారత సైన్యం.. రాజౌరీ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పాక్ అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కేసింది. భారత్ సరిహద్దు ప్రాంతాల్లోని నివాసాలపై కాల్పులు జరిపింది. షెల్లింగ్ ను ఉపయోగించింది. దీంతో చాలా...









