News

News

పాక్ లో పారిశుధ్య కార్మికుల పట్ల వివక్ష, హక్కుల ఉల్లంఘన

పాకిస్థాన్ అధికారులు సంస్థాగత మత, కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా చట్టం, ఆచరణలో పారిశుధ్య కార్మికులకు బలమైన రక్షణ కల్పించాలని నిర్ధారించాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక కొత్త నివేదికలో కోరింది. ఈ రంగంలో విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆందోళన...
News

బ్రిటిష్‌ మ్యూజియం నుంచి అస్సాంకు శంకరదేవ విృందావన వస్త్రం

వైష్ణవ సాధువు శ్రీమంత శంకరదేవ మార్గదర్శకంలో 16వ శతాబ్దంలో పట్టుతో తయారుచేసిన ‘విృందావన వస్త్రం’ను ప్రదర్శించేందుకుగాను అస్సాంకు కొంతకాలం ఇచ్చేందుకు లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియం అంగీకరించింది. 18 నెలల పాటు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ, 2027లో ఈ వస్త్రాన్ని అస్సాంకు పంపడానికి కొన్ని...
ArticlesNews

వేద విజ్ఞాన వేదిక వైశిష్ట్యం

సనాతన ధర్మం, వాఙ్మయ పరిరక్షణ, పర రాష్ట్రంలో అమ్మభాష మనుగడకు తన వంతు సహకారం అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది తమిళనాడు రాజధాని చెన్నపురిలోని ‘వేద విజ్ఞాన వేదిక’.ఇద్దరు మిత్రుల(నోరి రామకృష్ణయ్య, సూరి రామకృష్ణ శాస్త్రి) మానస పుత్రిక. బాలారిష్టాలు అధిగమిస్తూ,...
News

పాకిస్తాన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. అధ్వానంగా రైళ్లు

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా పాకిస్థాన్‌లోని ఓ రైలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రోలింగ్‌కు గురి అవుతుంది. పాకిస్తాన్‌‌లోని కరాచీ నుంచి పెషావర్ పరుగులు తీసే ‘ఆవామ్ ఎక్స్‌ప్రెస్’ అనే...
ArticlesNews

‘‌కేరళ ముస్లిం ఆధిక్య రాష్ట్రం అయిపోతోంది!’

కేరళను ఒకరి తరువాత ఒకరుగా పాలిస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌వారు ముస్లింలు ఆడమన్నట్టు ఆడతారని శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్‌ఎన్‌డీపీ) యోగమ్‌ ‌ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్రం 2040 నాటికి ముస్లిం ఆధిక్యంలోకి...
News

పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు

స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక...
News

నన్నయ, పోతన, శ్రీనాథుల చేతిరాతలు చదివేద్దామా

మన చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని లిఖితం చేసిన తాళపత్రాలను, వాటిలోని విజ్ఞానాన్ని భావితరాలకు భద్రంగా అందజేయాలన్న లక్ష్యంతో వాటిని డిజిటల్‌ రూపంలోకి తెస్తున్నారు కాకినాడ పురావస్తుశాఖ అధికారులు. ఆదికవి నన్నయ రాసిన మహాభారతం మొదలు శ్రీనాథుడి భీమఖండం, కాశీఖండం, పోతన భాగవతం,...
News

ఐర్లాండ్‌లో భార‌తీయుడిపై జాత్య‌హంకార దాడి

ఐర్లాండ్‌లో జాత్య‌హంకార దాడి ఘ‌ట‌న చోటుచేసుకుంది. డ‌బ్లిన్‌లో భార‌త్‌కు చెందిన ఓ వ్య‌క్తిపై అక్క‌డి కొంద‌రు యువ‌కులు దాడికి పాల్ప‌డ్డారు. సంతోశ్‌ యాద‌వ్ అనే వ్య‌క్తి లెట్ట‌ర్‌కెన్ని సిటీలో ఉన్న విసార్ ల్యాబ్ అండ్ టెక్నాల‌జీ కంపెనీలో సీనియ‌ర్ డేటా అన‌లిస్టుగా...
News

127 ఏళ్ల అనంతరం.. భారత్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు

బ్రిటిష్‌ హయాంలో భారత్‌ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను.. 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు....
News

మాలేగావ్ పేలుడు కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిర్దోషి!

మహారాష్ట్రలోని తీవ్రమైన కలకలం రేపిన సున్నితమైన మాలేగావ్ పట్టణాన్ని కుదిపేసిన శక్తివంతమైన పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడిన దాదాపు 17 సంవత్సరాల తర్వాత, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో మాజీ బిజెపి ఎంపీ ప్రజ్ఞా సింగ్...
1 587 588 589 590 591 2,478
Page 589 of 2478