తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్లతో సోషల్ మీడియా రీల్స్ చేస్తుండటంపై టిటిడి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని తితిదే విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. భక్తుల...
తమిళనాడు రాజధాని చెన్నై మైలాపూర్లోని రాయపేట హై రోడ్లో, తిరువళ్లువర్ విగ్రహం మరియు దాని లోపల ఉన్న ట్రాఫిక్ ఐలాండ్ కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఇక్కడ అదనపు ఆకర్షణ కొత్త క్లాక్ టవర్ నిలిచింది. ప్రతి గంటకూ ప్రవచనాలు చెప్పే టవర్...
( ఆగష్టు 2 - పింగళి వెంకయ్య జయంతి ) జాతీయ జెండా.. ప్రతి దేశానికి ఇది చాలా ప్రత్యేకం. మన దేశానికి కూడా మువ్వన్నెల పతాకం అలానే. ఆ త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశ స్వాతంత్య్రం కోసం...
మాలేగావ్ 2008 పేలుళ్ల కేసుకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ కుట్ర ఎంత ఘోరంగా వుందో వెల్లడించారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారిపోయింది. ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ను అరెస్టు చేయమని తనను ఆదేశించారని, అందుకు నిరాకరించడంతో తనను ఎంతగానో...
పంజాబులోని మోగా జిల్లాకేంద్రం. ఆరోజుల్లో ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. పంజాబీలకు ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేకదేశం కావాలనే కొంతమంది అతివాదులకు పాకిస్తాన్ అండదండలందించడం మొదలెట్టింది. తాము ఎంత ప్రయత్నిస్తున్నా , పంజాబీలలో తమ ఉద్యమానికి మద్దతు లభించడం లేదే అనే ఆలోచన...
మాలేగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తో సహా మరో ఏడుగురు నిర్దోషులని ముంబై ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్పందించింది. మాలేగావ్ పేలుడు కేసుకు సంబంధించిన కోర్టు తీర్పులో నిజం...
నక్సలిజం అంటే ఓ అరాచకమని, ఈ అరాచకం ద్వారా మనుషుల్ని చంపడం కొందరికి నేర్పించారని రిటైర్డ్ ఏసీపీ చంద్రమౌళి అన్నారు.ఎవర్ని ఎందుకు చంపారో కూడా తెలియని పరిస్థితిలో వున్నారన్నారు.MMRI సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలోని PGRRCDE ఆడిటోరియంలో జరుగుతున్న సదస్సుకి రిటైర్డ్...
శ్రావణమాసం సందర్భంగా ఉత్తరభారతీయీలు కన్వర్ యాత్రను ఎక్కువగా చేస్తుంటరు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. తాజాగా కన్వర్ యాత్రలో తన భర్తను...
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ ఆత్మకూరు డిపో బస్సు డ్రైవర్ షేక్ నూర్ అహ్మద్ అనవసర రాద్ధాంతం చేశాడు. అసందర్భంగా మతపరమైన విద్వేషాలు రెచగ్గొట్టే ప్రయత్నం చేశాడు. శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానం ప్రాంగణం లో...