రాధేరాధే అని పలకరించినందుకు విద్యార్థిని దారుణంగా కొట్టిన స్కూల్ ప్రిన్సిపల్
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చంది. అభంశుభం తెలియని ఓ చిన్నారిని మిషనరీ స్కూల్ ప్రిన్సిపల్ నోటికి టేప్ తగిలించి మరీ కొట్టింది. ఈసంఘట జాముల్ ప్రాంతంలోని నందిని పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్దుమార్ గ్రామంలోని మదర్...









