News

News

మాలేగావ్ పేలుడు కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిర్దోషి!

మహారాష్ట్రలోని తీవ్రమైన కలకలం రేపిన సున్నితమైన మాలేగావ్ పట్టణాన్ని కుదిపేసిన శక్తివంతమైన పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడిన దాదాపు 17 సంవత్సరాల తర్వాత, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో మాజీ బిజెపి ఎంపీ ప్రజ్ఞా సింగ్...
News

పూరీ ఆలయంలో రహస్య గది లేదు: ఏఎస్‌ఐ

ఒడిశాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భాండాగారంలో ఎలాంటి రహస్య గది లేదని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) స్పష్టం చేసింది. గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) సర్వే ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ‘ఎక్స్‌’లో...
News

వారం రోజులుగా మఠంలో ధ్యానంలో కూర్చున్న ముస్లిం మహిళ

సనాతన ధర్మంలోని సమ్మిళిత స్ఫూర్తి ప్రస్ఫుటంగా ప్రపంచానికి కనిపించింది. కర్నాటక కోప్పల్ జిల్లాలోని కొప్పుల గవి సిద్ధేశ్వర మఠంలో ఓ ముస్లిం మహిళ వారం రోజుల పాటు ధ్యానం చేస్తోంది. ఆలయంలోని నాగదేవత మూర్తి ముందు అత్యంత అంకిత భావంతో, శ్రద్ధతో...
News

సమితి విస్తరణ కోసం ప్రమీలా తాయి పెద్ద తపస్సు చేశారు : మోహన్ భాగవత్

రాష్ట్ర సేవికా సమితి నాలుగో ప్రముఖ సంచాలిక వందనీయ ప్రమీల తాయీ మేఢే జీ కార్యకర్తలందరికీ ఎంతో వాత్సల్యాన్ని పంచారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరంసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సేవికా సమితి విస్తరణ కోసం పెద్ద తపస్సే చేశారన్నారు. సేవికా...
News

హిందువుల మనోభావాలను కించపరిచిన చైనా.. డోర్ మ్యాట్ పై పూరీ జగన్నాథుడు

చైనా యాజమన్యంలో నడిచే ఈ -కామర్స్ కంపెనీ ‘‘అలీ ఎక్స్ ప్రెస్’’ హిందూ దేవతలను తీవ్రంగా అవమానించింది. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసింది. డోర్ మ్యాట్స్ పై జగన్నాథుని బొమ్మను ముద్రించింది. అంతేకాకుండా ఓ వ్యక్తి అదే డోర్ మ్యాట్...
News

తుదిశ్వాస విడిచిన వందనీయ ప్రమీల తాయీ

రాష్ట్ర సేవికా సమితి నాలుగో ప్రముఖ సంచాలిక వందనీయ ప్రమీల తాయీ మేఢే జీ (96) గురువారం అంతిమ శ్వాస విడిచారు. ఉదయం 9:05 గంటలకు వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ప్రమీలా తాయి జీవితం ఎందరికో ఆదర్శవంతంగా నిలిచింది. ఎల్లప్పుడూ జాతీయవాద...
News

టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పచ్చజెండా..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ -TRFకు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడికిపాల్పడిన సంగతి తెలిసిందే. దీన్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి-UNSCని భారత్ ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎఫ్‌పై...
News

‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’.. సింధూ జలాల ఒప్పందంపై విదేశాంగ మంత్రి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిఅనంతరం పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేశామని, ఆ నిలిపివేత ఇంకా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ చెప్పారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్‌.. పాకిస్థాన్...
News

స్పై కెమెరాతో జగన్నాథుడి గుడిలోకి.. యువకుడి దుస్సాహసం..

ఒరిస్సాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఓ యువకుడు దుస్సాహసానికి పాల్పడ్డాడు. గుడిలోకి స్పై కెమెరాతో ప్రవేశించాడు. అక్కడి దృశ్యాలను చిత్రీకరించే కుట్ర చేశాడు. అయితే, అతడి ప్లాన్ ఫెయిల్ అయింది. గుడి సెక్యూరిటీ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యాడు. ఇందుకు...
News

ఆదర్శ పాఠశాలగా చిట్టేడు గిరిజన గురుకులం

తిరుపతి జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద కోట మండలం చిట్టేడులోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వర్చువల్‌గా పాఠశాల విద్యార్థులు, డీఈవో, సమగ్రశిక్షా అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి...
1 588 589 590 591 592 2,478
Page 590 of 2478