( భాద్రపద శుక్ల ప్రతిపాద - గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ ) గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ అనేది 1604లో స్వర్ణ దేవాలయంలో గురు గ్రంథ్ సాహిబ్ యొక్క మొట్టమొదటి ప్రకాష్, అంటే ప్రారంభ వేడుకను గుర్తుచేస్తుంది....
( ఆగష్టు 24 - శ్రీ వెంకయ్య స్వామి వర్ధంతి ) ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టు, పేదవాడి పట్ల కరుణ చూపించు, కష్టాల్లో ఉన్నవాడికి చేయందించు..గొలగమూడి వెంకయ్య స్వామి చేసిన కొన్ని బోధలివి. ఎవరీ వెంకయ్య స్వామి అని అడిగితే చెప్పడం...
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అమెరికాలో మెలోని పర్యటించారు. జెలెన్స్కీకి మద్దతుగా యూరోపియన్ నేతలంతా తరలివచ్చారు. ఇక మెలోని వైట్హౌస్కు చేరుకున్నాక.. అమెరికా సిబ్బందిని ‘నమస్తే’ అంటూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్...
కేరళలోని కొట్టారక్కరలో లవ్ జిహాద్ కు సంబంధించిన పోక్సో కేసులో నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ ఐక్య వేదిక , విశ్వ హిందూ పరిషత్ రూరల్ ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు....
( ఆగస్టు 23 - పోలాల అమావాస్య ) గ్రామ దేవతలను, తమ జీవనాధారమైన వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం పోలాల అమావాస్య. శ్రావణ శుద్ధ బహుళ అమావాస్యనే ఈ పేరుతో పిలుస్తారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఈ...
విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధి సభ ఒంగోలు జిల్లా కేంద్రంలోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం ప్రాంగణంలో నిర్వహించారు. మూడు రాష్ట్రాల నుంచి 100కు పైగా విద్యావేత్తలు, నిపుణులు, పాలకమండలి...
దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష...
చాలామంది వారి ఇళ్లలో పిల్ల పుట్టకముందే వారికి పెట్టబోయే పేర్లను కుటుంబ సభ్యులు అందరూ ఆలోచించడం సహజం. ఎందుకంటే,ఆ పేరు జీవితాంతం వారికి గుర్తింపుగా ఉంటుంది. కానీ, ఒక తల్లి తన కూతురికి ఒక దేశం పేరునే పెట్టింది అంటే ఆశ్చర్యం...