News

News

గగన్‌యాన్‌ మిషన్‌.. ఎయిర్‌ డ్రాప్‌ టెస్ట్‌ విజయవంతం

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ (Gaganyaan) అంతరిక్ష ప్రాజెక్టులో ఇస్రో (ISRO) మరో ముందడుగు వేసింది. క్రూ మాడ్యూల్‌కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డ్రాప్‌ టెస్టు (IADT-01)ను విజయవంతంగా నిర్వహించింది. వాయుసేన, నౌకాదళం, డీఆర్డీవో, కోస్ట్‌గార్డ్‌ల సంయుక్త సహకారంతో ఈ...
News

‘అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం’

మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసేందుకు అంతరిక్షంలో సుదూర తీరాలను శోధించేందుకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష మిషన్ల కోసం పెద్ద ఎత్తున వ్యోమగాములను సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగం...
News

పృథులగిరి దేవాలయాల అభివృద్ధికి చొరవ తీసుకుంటాం

రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో ఆ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, రీజనల్‌ స్థపతి సురేంద్ర, ఒంగోలు సహాయ కమిషనర్‌ పానకాలరావులు ప్రకాశం జిల్లా మర్రిపూడిలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ దేవాలయాన్ని, పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. గ్రామదేవతగా...
News

బ్రహ్మోత్సవ ఏర్పాట్లు 90 శాతం పూర్తి

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 16 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. రద్దీకి అనుగుణంగా రూ.150, రూ.వంద, ఉచిత...
News

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం ఎక్కడుందో తెలుసా ?

సాధారణంగా వినాయకుడి విగ్రహాలు కూర్చున్న స్థితిలో ఉంటాయి. నిలుచున్న స్థితిలో ఉండే గణేశుడి విగ్రహాలు చాలా అరుదు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడి (నిలుచున్న స్థితి) విగ్రహం ఎక్కడుందంటే చాలామంది భారత్‌లో అనే సమాధానం చెబుతారు. కానీ, ఆ రికార్డు...
News

అక్రమ వలసదారులు పౌరసత్వం పొందకుండా ఆధార్‌ జారీ నిలిపివేత

అసోంలోని 18 ఏళ్లు పైబడిన వారికి మొట్టమొదటి ఆధార్‌ కార్డుల జారీని అక్టోబర్‌ నుంచి నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో ఉంటున్న అక్రమ వలసదారులు భారత పౌరసత్వం పొందకుండా అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మేరకు...
ArticlesNews

స్థపతి స్థాపత్య వేదం

‘దేవాలయం వినాయత్ర ఏకకాలం నవాసయేత్‌’... దేవాలయం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదని ‘కారణాగమం’ చెబుతోంది. కాబట్టి అలాంటి ఆలయాలను, అందులోని విగ్రహాలను నిర్మించడానికి సాక్షాత్తూ భగవంతుడే మహర్షులకు శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడు. కాగా పరమశివుడు కాశ్యపునికి శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడని ‘కాశ్యప...
News

డబ్బుల కోసమే ధర్మస్థలపై ఆరోపణలు : ముసుగు మనిషి భార్య

డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ...
ArticlesNews

మట్టి గణపతే.. మహా గణపతి

పండుగల్లోకెల్లా వినాయక చవితి పండుగ సంబరమైంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు కలిసి మెలసి చవితి ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటారు. ఈనెల 27వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో...
News

‘శ్రీరామ్‌’ బ్యాగ్‌తో తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదు..

తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి తాజాగా అక్కడి సెక్యూరిటీ సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీరామ్ అని రాసున్న బ్యాగు తీసుకుని తాజ్‌మహల్‌ చూసేందుకు వెళుతున్న తనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించాడు. బ్యాగ్‌ తీసుకుని లోపలకు వెళ్లనివ్వలేదని చెప్పాడు....
1 549 550 551 552 553 2,477
Page 551 of 2477