( ఆగష్టు 23 – టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ) ధైర్యం..త్యాగం..ప్రకాశం ‘ఆపదలందు ధైర్యం అవసరం’ అని ఒక కవి తన పద్యంలో చెబుతాడు. ఎప్పుడూ ప్రజాసేవలో తలమునకలయ్యే నిజమైన నాయకులకు ఇది మరీ అవసరం. ‘ఆంధ్రకేసరి’ అనిపించుకున్న టంగుటూరి...
( ఆగష్టు 23 - స్వామి లక్ష్మణానంద సరస్వతి బలిదాన్ ) పదిహేడు సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి,...
అస్సాంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చిన్న పిల్లలు ఉదయం ప్రార్థనగా ఖురాన్ ఆయత్ను పఠిస్తున్నట్లు కనిపించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది బొంగైగావ్ జిల్లాలోని 619 భద్రగావ్ LP పాఠశాలలో...
ప్రయాగ్రాజ్ నుండి బలవంతపు మత మార్పిడి కేసు ఒకటి బయటపడింది, అక్కడ 21 ఏళ్ల రితికా కుష్వాహా తన సొంత సోదరుడి నుండి రక్షణ కోసం కేసు పెట్టింది. తన ఇష్టానికి విరుద్ధంగా మజార్లను సందర్శించడానికి, తావిజ్ ధరించడానికి, ఇస్లామిక్ ఆచారాలను...
ఈ సారి అమర్నాథ్ యాత్ర పూర్తి పర్యావరణ అనుకూల (ఎకో ఫ్రెండ్లీ) గా సాగింది. అక్కడి వచ్చిన ప్రతి భక్తుడూ దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాడు. లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో స్వచ్ఛంగా,...
సమాజానికి రాజకీయాలు అవసరమే అయినప్పటికీ, రాజకీయాలను మాత్రమే అనుసరిస్తే అవి ప్రజలను విడదీస్తాయని, ధర్మ-సంస్కృతులు మాత్రమే ప్రజలను సమైక్యం చేస్థాయని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ అన్నారు. సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ...
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యంచేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్...
ఆగస్టు 10న కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ ఆడిటోరియంలో 36వ డాక్టర్ హెడ్గేవార్ ప్రజ్ఞా సమ్మాన్ సమరోహ్ కార్యక్రమం జరిగింది. పూర్న్ కరేంగే హమ్ సబ్ కేశవ్, వో సాధనా తుమ్హారీ అనే స్ఫూర్తిదాయకమైన పాటను అందించిన ప్రముఖ గాయకుడు ఓంప్రకాష్ మిశ్రా...
వేద పండితులు ఎందరో ఉన్నారు, కానీ వేదవిహిత జీవనమే జీవనయానంగా చేసుకున్న వారిలో గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి ప్రముఖులు అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరులో ఉన్న దత్తాత్రేయ వేద విద్యాలయం గురుకులం ప్రాంగణంలో...
మనిషి జీవిత విధానంలో సులభతరం అంటూ వచ్చిన ప్లాస్టిక్ వచ్చింది. కాలక్రమంలో ప్లాస్టిక్ లేనిదే మనిషి జీవితం లేదు అన్నంతగా రోజులుమారిపోయాయి. అయితే ప్లాస్టిక్ వినియోగం ఈజీ అయినా పర్యావరణానికి, మనిషి ప్రాణాలకు ప్రమాదకరంగా మారాయి అని నిపుణులు ఆందోళన వ్యక్తం...