ఏబీవీపీ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినాథ్ సెంటర్ సమీపంలోని ఈఎస్ సీ పాలిటెక్నిక్, జూనియర్ కళాశాల నందు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నంద్యాల భాగ్ కన్వీనర్ శ్రీ లక్ష్మీ నరసింహ...









