News

News

గ్రామీణ ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం కోసం గోఉత్పత్తుల ప్రశిక్షణ

గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్థిక స్వావలంబన మరియు ఆరోగ్యం కోసం గోఉత్పత్తుల ప్రశిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 24 నుండి 31 వరకు అలాగే మరియు నవంబర్ 8,9 తేదీలలో అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల మరియు...
News

ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని సహించకూడదు

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ప్రపంచ దేశాలు సహించకూడదని భారత్‌ పేర్కొంది. దాన్ని ఎవరూ సమర్థించకూడదని సూచించింది. ఈ మేరకు రష్యాలోని మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ మాట్లాడారు. ‘‘ఉగ్రవాదం...
News

వెలుగులోకి రెడ్డిరాజుల శాసనాలు

శిలా శాసనాల పరిరక్షణ, అధ్యయనం, ప్రాముఖ్యంపై భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఏఎస్‌ఐ) ప్రజల్లో అవగాహన కల్పించడం సత్ఫలితాలనిస్తోంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారానికి చెందిన పొన్నపల్లి విద్యాభాస్కర్‌కు పూర్వీకుల నుంచి వచ్చిన రాగి శాసనాలు ఇటీవల వెలుగుచూశాయి....
News

అన్యమత చిహ్నాలతో తిరుమలకు వాహనం..

తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్‏గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది. అన్యమత చిహ్నాలతో...
News

“భారత్ మళ్ళీ దాడి చేస్తుంది.” పాక్ రక్షణ మంత్రి

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి భయంతో వణుకుతోంది. భారత్ మళ్ళీ పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా పేర్కొన్నారు. భారత ఆర్మీ చీఫ్ ప్రకటనను తోసిపుచ్చలేమని ఖవాజా ఆసిఫ్ అన్నారు....
News

నంద్యాల సంఘమిత్రలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

విద్యార్థుల్లో నాయకత్వం లక్షణాలు, దేశభక్తి, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నింపడానికి, స్వాతంత్ర్య సమర వీరుల జయంతులు, వర్థంతులు నిర్వహించటం ఆనవాయితీగా చేపడుతోంది నంద్యాల జిల్లా, సంఘమిత్ర. ఇందులో భాగంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమాన్ని సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు...
News

“లొంగిపోండి”.. మాజీ మావోయిస్టు మల్లోజుల వీడియో..

మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణు గోపాల్ మరో వీడియో విడుదల చేశారు. “మావోయిస్టులు లోంగిపోవాలని కోరుతున్నా.. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం‌ కూడా మారుతోంది.. ఎన్ కౌంటర్‌లో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు.. హిడ్మాతో పాటు మావోలు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.. మావోలు...
News

‘జాతీయ గోపాలరత్న అవార్డు’ అందుకున్న వెటర్నరీ అధికారిణి అనురాధ

ఆమె ఫార్మసీ రంగంలో రాణించాలనుకున్నారు... కానీ, ఆర్థిక పరిస్థితులు... వెటర్నరీ వైపు నడిపించాయి. అయితేనేం, అందులోనూ అద్భుతాలు చేస్తున్నారు. ముఖ్యంగా పశువులకు కృత్రిమ గర్భధారణ పద్ధతులను చురుగ్గా అమలు చేస్తున్నందుకే నంద్యాల జిల్లా చింతకుంట జూనియర్‌ వెటర్నరీ అధికారిణి అనురాధను ‘జాతీయ...
ArticlesNews

బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం: పాక్ చైనాలతో కొత్త స్నేహం!

పెద్దాడ నవీన్, సీనియర్ జర్నలిస్ట్ బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 2024లో షేక్ హసీనా నేతృత్వం లోని అవామీ లీగ్ పార్టీ ప్రభుత్వం పడిపోయింది. నోబెల్ ప్రైజు గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది....
News

భావితరాలకు పల్నాటి ఔన్నత్యం

పల్నాడు అంటేనే ఠక్కున గుర్తుకొచ్చేది 12వ శతాబ్దం నాటి యుద్ధం.. బ్రహ్మనాయుడు, నాగమ్మల వీరోచిత పోరాటం.. పల్నాటి వీరుల తెగువ.. నేటికీ ఆ యుద్ధం గురించి కథలుగా చెబుతుంటారు.. ఆనాటి చరిత్రకు సజీవసాక్ష్యంగా ఎన్నో కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఆచారవంతులచే రక్షింపబడుతూ.....
1 418 419 420 421 422 2,477
Page 420 of 2477