News

News

గోమాంసం నిల్వ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌

విశాఖ గ్రామీణ పరిధిలోని శీతలగిడ్డంగిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రావడం ఇటీవల కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపం దిబ్బమీదపాలెం గ్రామంలోని నాలుగు ఎకరాల్లో శీతల గిడ్డంగి ఎనిమిదేళ్ల...
News

అక్రమంగా తరలిస్తున్న గోవుల స్వాధీనం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ధారకొండ పరిసర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతానికి వై.రామవరం మీదుగా తరలిస్తున్న 32 గోవులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా మండలంలోని యార్లగడ్డ...
News

విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ కళ్యాణదుర్గము ప్రఖండ ఆధ్వర్యంలో స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ ప్రసన్న భారతి గారు ఈ శిబిరాన్ని ప్రారంభించగా 61 మంది రక్త...
News

మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ ముద్రిస్తున్న ఇస్తాంబుల్‌ ప్రింటింగ్ ప్రెస్‌

ఎర్రకోట పేలుడు కేసులో కీలక నిందితుడు డా.ఉమర్‌ నబీ, ఫరీదాబాద్‌ ఉగ్ర నెట్‌వర్క్‌కు చెందిన డా.ముజమ్మిల్‌ గనాయీ తదితరులు 2021లో తుర్కియేకు వెళ్లారని.. ఆ దేశంలో వారు జైషే మహమ్మద్‌ ప్రతినిధులను కలిసినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో...
News

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ‘రాష్ట్రీయ వానరసేన’ అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందజేసింది. 'వారణాసి' సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో...
News

ASI బృందం పనిచేయకుండా సంభాల్ మసీదు వ్యక్తుల ఆటంకం

యూపీ సంభాల్ లోని షాహి జామా మసీదును ASI బృందాన్ని అడ్డుకున్నందుకు మసీదు సిబ్బందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ASI బృందాన్ని పనిచేయకుండా ఆటంకం కలిగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. మసీదు తనిఖీ కోసం, ముందస్తు అనుమతులు లేని, సాధారణ విధులను...
News

భవానీ భక్తులకు త్వరితగతిన దుర్గమ్మ దర్శనం

డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు చర్యలపై దుర్గగుడి అధికారులు, పోలీసు అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు...
News

ఈనెల 25న అయోధ్యలో పతాక ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

నవంబర్‌ 25న అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రామజన్మభూమి సముదాయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఆలయ ట్రస్ట్‌ తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిపింది....
News

ఉగ్రవాదుల్ని.. మద్దతుదారుల్ని ఒకేలా పరిగణిస్తాం

ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్‌ ఒకే విధంగా పరిగణిస్తుందని భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ పలు చర్యలు తీసుకుంటోందని పరోక్షంగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఓ ఇంటరాక్టివ్‌ సెషన్‌లో పాల్గొన్న ద్వివేది పలు...
News

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్

రాష్ట్రంలోని ఏజెన్సీ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున జీఎం వలస పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు...
1 421 422 423 424 425 2,477
Page 423 of 2477