News

News

ప్రసాదంపై ప్రేలాపాలు

దేశంలో అత్యధిక శాతం మందికి దైవంపై విశ్వాసంతో పాటు ఆలయాలలోని ప్రసాదాల పట్ల భక్తి భావం ఉంది. భగవన్నివేదిత పదార్థాన్ని ‘మహా ప్రసాదం’ అంటూ కళ్లకద్దుకొని ప్రీతితో స్వీకరిస్తారు. ఈ ప్రసాదాల తయారీ,రుచిలోనూ చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆయా క్షేత్రాలలో కొలువైన...
News

దత్త జయంతి బ్యానర్లు, ఫ్లెక్సీలను చించేసిన దుండగులు…

కర్నాటకలోని చిక్కమంగళూరులో వివాదం రేగింది. దత్త జయంతి సందర్భంగా హిందూ సంస్థలు కట్టిన బ్యానర్లను దుండగులు చించిపారేశారు. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐ.జీ, రోడ్ అనేది అత్యంత సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు...
ArticlesNews

కశ్మీర్ లోని శారదా సర్వజ్ఞ పీఠ పునరుద్ధరణ అంశం.. చరిత్ర ఇదీ

పీఓకే లోని శారదా సర్వజ్ఞ పీఠాన్ని పునఃప్రారంభించాలని శ్రీ దక్షిణామ్నాయ శృంగేరీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి సూచించారు. గురుగ్రామ్‌లోని బని ధామ్ గౌశాల ఆలయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు అనుగ్రహ భాషణం చేస్తూ...
News

నా జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు : ఎలాన్‌ మస్క్‌

* భారతీయుల ప్రతిభతో అమెరికా లాభం పొందింది! ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తొలిసారిగా తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్నింటిని బహిర్గతం చేశారు. తన జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు ఉన్నాయని, తమ...
News

అరుణాచలంలో భక్తుల తీరుపై నటుడు శివాజీ రాజా ఆవేదన..

సీనియర్ నటుడు శివాజీ రాజా అరుణాచలంలో కొందరు భక్తుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది భక్తితో కాకుండా, ఫొటోలు, వీడియోలు, వ్లాగ్స్ అంటూ అక్కడి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....
News

బ్రహ్మంగారిమఠంలో హిందూ సమ్మేళనం

సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానందస్వామి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారిమఠం మండలం నుంచి దాదాపు 3 వేల...
News

స్పర్శ దర్శనం భక్తులకు ఉచిత లడ్డూలు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో సోమవారం నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు. రూ. 300 టికెట్ తీసుకున్న...
News

టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ -ISIతో సంబంధాలు కొనసాగిస్తున్న ముగ్గురిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురికి ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో...
News

అరుణాచల్ ప్రదేశ్ లో అక్రమ మసీదులకు వ్యతిరేకంగా APIYO ఉద్యమం

అరుణాచల్ ప్రదేశ్ లో నహర్ గులాన్ కి చెందిన ఎస్పీ సంచలన రిపోర్టును హోంశాఖకు సమర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ లో 12 అక్రమ మసీదుల నిర్మాణం జరిగిందని, అలాగే అక్రమ మదర్సాల నిర్మాణం కూడా జరిగిందని హోంశాఖకు నివేదించారు. అంతేకాకుండా నహర్లాగున్...
News

ఏబీవిపీ ఆలోచనలు, తీర్మానాలు జాతి నిర్మాణంలో ఒక మైలురాయి

డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 71వ జాతీయ సమావేశానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. ఈ సందర్భంగా, గోరఖ్‌పూర్‌కు చెందిన శ్రీకృష్ణ పాండేను ప్రొఫెసర్ యశ్వంత్ రావు కేల్కర్ యువజన అవార్డుతో సత్కరించారు. బాలల...
1 400 401 402 403 404 2,475
Page 402 of 2475