కురుక్షేత్రలో 21 వేల చిన్నారుల గీతా పారాయణం
హరియాణాలోని కురుక్షేత్రలో జరుగుతున్న అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా సోమవారం 21,000 మంది విద్యార్థులు గీతాగానం చేసి రికార్డు సృష్టించారు. స్థానిక కేశవ్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా భగవద్గీతలోని శ్లోకాలను ఆలపించారు. ఇందులో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మరియు...









