News

News

కురుక్షేత్రలో 21 వేల చిన్నారుల గీతా పారాయణం

హరియాణాలోని కురుక్షేత్రలో జరుగుతున్న అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా సోమవారం 21,000 మంది విద్యార్థులు గీతాగానం చేసి రికార్డు సృష్టించారు. స్థానిక కేశవ్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా భగవద్గీతలోని శ్లోకాలను ఆలపించారు. ఇందులో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మరియు...
News

హిందువుల ఏకీకరణ ద్వారా భారతదేశం విశ్వగురువు

దేశంలో హిందువుల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని శతృమూకలు ఎదురు చూస్తున్న తరుణంలో హిందూ శక్తులన్నీ ఏకం కావాలని ప్రముఖ ప్రవచన కర్త రామకృష్ణానంద అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని...
News

రోహింగ్యాలకు రెడ్‌కార్పెట్‌ పరవాలా..? : అక్రమ వలసలపై సుప్రీం

రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి.. న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని ప్రశ్నించింది. రోహింగ్యాలు అదృశ్యమవుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన...
News

స్వీడన్‌లో హిందీ బోధిస్తున్న హ్యాన్స్‌ వర్నర్‌

‘ప్రపంచం ఓ కుగ్రామం’ అనే నానుడికి ప్రతిబింబం హ్యాన్స్‌ వర్నర్‌. జర్మనీలో పుట్టిన ఈయన పదిహేనేళ్లుగా స్వీడన్‌లో హిందీ బోధిస్తుండటం విశేషం. భోపాల్‌లో జరుగుతున్న ‘విశ్వ రంగ్‌ మహోత్సవ్‌’లో పాల్గొనేందుకు ప్రవాస రచయితగా ఆయన భారత్‌కు వచ్చారు. జర్మన్‌ - స్విస్‌...
News

పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ తీవ్ర హెచ్చరిక

దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని...
News

సమాజం బలంగా నిలబడినప్పుడే దేశం కూడా నిలబడుతుంది : మోహన్ భాగవత్

విశ్వ కల్యాణం కాంక్షించి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తైందని, ఇక ఇప్పుడు మరింత శక్తిమంతమైన, అందమైన దేశ పునర్నిర్మాణం జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని పూణెలోని యశ్వంతరావు...
ArticlesNews

సిలిగురి కారిడార్‌లో భారత్ కొత్త సైనిక స్థావరాలు..

గతేడాది హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే...
News

రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం..

తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్...
News

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివలింగం..

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ శివలింగాన్ని బిహార్‌లోని చంపారన్ జిల్లాలో ప్రతిష్ఠించనున్నారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురం నుంచి చంపారన్ తరలిస్తున్నారు. 114 టైర్లున్న భారీ హైడ్రాలిక్ ట్రక్కు మీద ఈ శివలింగాన్ని తరలిస్తున్నారు. అనేక ప్రాంతాల మీదుగా వెళుతున్న ఈ శివలింగాన్ని...
News

పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..

పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం,...
1 399 400 401 402 403 2,475
Page 401 of 2475