News

News

మదానీ వ్యాఖ్యలను సుప్రీం సుమోటాగా స్వీకరించాలి

జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అణచివేత ఉంటే జిహాద్ ఉంటుందంటూ ఆయన చేసిన ప్రకటనపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగ సంస్థలను సవాలు చేస్తూ ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం...
News

జ్ఞానం అనేది కర్మ, భక్తిని ఆధారం చేసుకొని వుండాలి : మోహన్ భాగవత్

భక్తి అనే ప్రక్రియ మానవాళిని విశ్వంతో అనుసంధానించే ఆధ్యాత్మిక సత్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భక్తి లేకుండా జ్ఞానం, కర్మ అనేవి శ్రేష్ఠమైనవి కానేకావన్నారు.నాగపూర్ లోని సైంటిఫిక్ ఆడిటోరియంలో జరిగిన సంత్ జ్ఞానేశ్వర్ రాసిన...
News

భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం..

అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా...
News

మాఘమేళ ఏర్పాట్లను పరిశీలించిన యోగీ ఆదిత్యనాథ్

2026 జనవరి 3 నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే వార్షిక మాఘ మేళాకు సంబంధించిన సన్నాహక పనులను సీఎం యోగి సమీక్షించారు. ఈ సంవత్సరం మాఘమాసంలో ప్రయాగరాజ్ లో జరిగే మాఘమేళాను అత్యంత వైభవంగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. మహా...
ArticlesNews

అహోం రాజ వైభవాన్ని తెలిపే అస్సాంలోని మొయిదామ్స్!

భారతదేశంలో కూడా పిరమిడ్‌ల లాంటి నిర్మాణాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఈజిప్ట్.. పిరమిడ్‌లకు ప్రసిద్ధి చెందితే, మన దేశంలో కూడా శతాబ్దాల చరిత్ర కలిగిన, పిరమిడ్ లాంటి రాజ సమాధులు ఉన్నాయి. వాటినే అస్సాంలోని మొయిదామ్స్ అని అంటారు. ఇవి UNESCO...
News

ABVP 71వ జాతీయ సమావేశంలో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సోమనాథ్

భారతీయులకు "ఆధ్యాత్మికత మరియు సైన్స్ కలిసి ఉంటాయి" అనిభారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ అన్నారు. శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 71వ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "విశ్వాసం,...
ArticlesNews

1922లో గుజరాత్‌లో జరిగిన మరువలేని పాల్ దధ్వావ్ విషాదం

1922 మార్చి 7వ తేదీన, గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో ఉండే పాల్ దధ్వావ్ అనే ప్రశాంతమైన గిరిజన గ్రామం.. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత భయంకరమైన ఊచకోతల్లో ఒకదానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 1,200 మందికి పైగా గిరిజన...
News

కుంభమేళా తరహాలో 2027 హరిద్వార్ అర్ధకుంభమేళా

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 2027 జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరగనున్న అర్ధకుంభమేళా ముఖ్యమైన తేదీలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి అర్ధ కుంభమేళాను పూర్తి కుంభమేళా తరహాలో నిర్వహించేందుక 13 అఖాడాల సంత్‌లు అంగీకరించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు...
1 401 402 403 404 405 2,475
Page 403 of 2475