News

News

చెట్ల నరికివేత నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడిన నటుడు సాయాజీ షిండే..

మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెట్లను నరికివేసి నాసిక్‌ ప్రజలను ఎగతాళి చేయొద్దని కుంభమేళా మంత్రి గిరీశ్‌ మహాజన్‌ను...
News

ప్రేమ, పెళ్లి, ఉగ్రవాదం

డాక్టర్ షాహీన్ సయీద్.. ఢిల్లీ పేలుడు కేసులో నిందితురాలు.. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమె తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ప్రేమ విఫలమయ్యింది. పెళ్లి పెటాకులయ్యింది. ప్రజల మధ్య మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నా, ఆమె సేవలు ఉగ్రవాదులకు...
News

11 నుంచి భవానీ దీక్షల విరమణ

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్‌ తెలిపారు. తన చాంబర్‌లో దుర్గగుడి ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.....
News

పీఓకేతో విదేశీ వాణిజ్యం కాదు.. అంతరాష్ట్రమే: హైకోర్టు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో వాణిజ్యం విషయమై జమ్ముకశ్మీర్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్ఓసీ భారత్‌లో భాగమే కాబట్టి నియంత్రణ రేఖ ద్వారా విభజించిన కశ్మీర్‌లోని రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని దిగుమతి-ఎగుమతి కాకుండా అంతర్-రాష్ట్ర వాణిజ్యంగా పరిగణిస్తామని హైకోర్టు...
News

మత్స్యకార, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార, బీసీ, ఎస్సీ ఎస్టీ తదితర బలహీన వర్గాల పంచాయతీ, కాలనీల్లో గుడి లేని ప్రాంతాల్లో కొత్తగా భజన మందిరాల నిర్మాణానికి నిధులు మంజూరుకు మార్గదర్శకాలను విడుదలయ్యాయని జిల్లా...
News

సింధు లోయ నాగరికత ఎలా మాయమైంది.? ఐఐటీ సైంటిస్టుల పరిశోధన..

ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతల్లో ఒకటి ‘‘సింధులోయ నాగరికత’’. హరప్పా, మొహంజోదారో లాంటి గొప్ప పట్టణాలు 5000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయి. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్ లో ఈ నాగరికత సింధు నది వెంబడి ఏర్పడింది. అయితే, అనూహ్యంగా ఈ నాగరికత అదృశ్యమైంది....
News

సనాతన ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత

సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు బృందావన్‌గార్డెన్‌న్స్‌లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర...
News

వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపునకు సుప్రీం నిరాకరణ

వక్ఫ్‌ ఆస్తిగా రికార్డుల్లో నమోదు కానప్పటికీ ఏళ్ల తరబడి మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగపడుతున్న కారణంగా వక్ఫ్‌ ఆస్తిగా పరిగణిస్తూ వచ్చిన ‘వక్ఫ్‌ బై యూజర్‌’ ఆస్తులతోపాటు ఇతర వక్ఫ్‌ ఆస్తులన్నింటినీ ఉమీద్‌ పోర్టల్‌ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే గడువును పొడిగించేందుకు...
News

నంద్యాలలో “పాజిటివ్ పేరెంటింగ్” కార్యక్రమం

నంద్యాలలోని కాదరాబాద్ నర్సింగరావు స్మారక సేవా సమితి సమర్పణలో, శ్రీ సరస్వతీ విద్యాపీఠం, APPUSMA నంద్యాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ లో మన బంగారు కొండల నెలా పెంచాలి? రండి తెలుసు కుందాం అనే అంశంపై...
1 398 399 400 401 402 2,475
Page 400 of 2475