News

ArticlesNews

అంతర్జాతీయ మెడిసిన్‌ సదస్సులో ముఖ్యాంశంగా అశ్వగంధ..!

డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ట్రెడిషన్‌ మెడిసిన్‌ సమ్మిట్‌లో అశ్వగంధ ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదంలో అత్యంత అగ్రభాగాన ఉండే మూలికల్లో ఒకటైన అశ్వగంధ ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండొవ డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సమ్మిట్‌ 2025కి...
News

శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు

శబరిమల అయప్ప ఎరుమేలి మీదుగా సాంప్రదాయ (పెద్దపాదం) అటవీ మార్గం గుండా శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు ప్రత్యేక పాస్‌లను అటవీ శాఖ అందించనుంది. ముకుళి వద్ద ఈ పాస్‌ల పంపిణీ చేయనున్నారు. ప్రత్యేక పాస్‌లు పంపిణీ చేయాలని భక్తులు చాలాకాలంగా...
News

సాయుధ బలగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం

కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో సీఆర్పిఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌), బీఎస్‌ఎఫ్‌ (బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌), ఐటీబీపీ (ఇండో–టిబెటియన్‌ బోర్డర్‌ పోలీస్‌), ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమాబల్‌)లో కలిపి మొత్తం 3,239...
News

శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో సినిమా పాటలతో యువతి రీల్స్..

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి దర్శనార్థం వచ్చిన ఓ యువతి చేసిన రీల్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. శ్రీశైలంలోని సీఆర్‌ఓ (CRO) కార్యాలయం సమీపంలో, నిత్యం భక్తులు సంచరించే ప్రధాన రహదారిపై సినిమా పాటలు, ప్రైవేట్స్‌ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ...
ArticlesNews

భారత్‌లో సువార్త ప్రకటనల (Evangelism) తెర వెనుక కథ : హిందూ ఆచారాలను అనుకరిస్తూ మనుగడ!

1980ల మొదట్లో, మైఖేల్ డిసౌజా అనే క్రైస్తవ మత ప్రచారకుడు (సువార్తికుడు) తమిళనాడుకు వచ్చారు. అప్పుడు చర్చికి ఎప్పటి నుంచో తెలిసిన, బయటికి చెప్పడానికి ఇష్టపడని ఒక నిజం ఆయనకు అర్థమైంది. “పోరాడితే భారతదేశాన్ని మార్చడం కుదరదు.” ఎందుకంటే, ఇక్కడ ప్రజల...
News

బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింస… స్పందించిన యూనస్ ప్రభుత్వం

బంగ్లాదేశ్ యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి నేపథ్యంలో దేశంలో అల్లర్లు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకాతో పాటు వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనలపై బంగ్లాదేశ్ తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు...
ArticlesNews

హిందూ దేవాలయాల నుంచి సుప్రభాతం వినిపించడానికి వీల్లేదా?

భారతదేశం లౌకిక రాజ్యం. ఎవరు ఏ మతమైనా ఆచరించవచ్చు. కానీ వారి మతాన్ని బలవంతంగా ఇతరమతాలపై రుద్దడానికి వీల్లేదు. మతమార్పిడులు బలవంతంగా చేయడానికి వీల్లేదు. రాజ్యాంగంలో లౌకిక అనే పదం చేర్చడం వల్ల అన్ని మతాల వారికి దేశంలో స్వేచ్ఛ లభించింది....
ArticlesNews

పురాతన కళకు ప్రాణం పోస్తున్న టిటిడి శిల్ప కళాశాల

భారతీయ పురాతన కళకు ప్రాణం పోస్తూనే జీవితాన్ని మలచుకునే అవకాశాన్ని యువతకు కల్పిస్తోంది టిటిడి శిల్ప కళాశాల. హిందూ ఆలయాల సంస్కృతిని కాపాడుతూ.. సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం- టిటిడి 1960లో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప...
News

పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్? భారత్‌కు ముప్పుగా ఉగ్రవాద గ్రూపులు!

బంగ్లాదేశ్ మరోసారి ఉలిక్కిపడింది. భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించిన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత, ఢాకాలో హింస చెలరేగింది. నిరసనకారులు రెండు వార్తాపత్రిక కార్యాలయాలను తగలబెట్టారు. భారత హైకమిషన్‌ను చుట్టుముట్టారు. కమీషన్ భవనంపై రాళ్ళు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు....
News

ఆలయ భూమిని సంరక్షించండి

చోళ రాజుల కాలం నాటి ఆలయ భూములను కబ్జా చేస్తున్నారని చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఇరువారానికి చెందిన గుణశేఖర్‌, విశ్వనాథ్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామ ప్రజలు కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని 20వ వార్డు...
1 371 372 373 374 375 2,475
Page 373 of 2475