News

News

హిందూ ఆలయాలకు పంచలోహ విగ్రహాలు

హైందవ సంస్కృతి విస్తరణ, ప్రజల్లో భక్తిభావన పెంపు లక్ష్యంగా హిందూ ఆలయాలకు రాతితో పాటు విలువైన పంచలోహ విగ్రహాలను టిటిడి అందిస్తోంది. సనాతన ధర్మప్రచారంలో భాగంగా మైక్‌సెట్లు, గొడుగులు, శేషవస్త్రాలు, రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలను రాయితీపై ఇస్తున్నామని, వీటిని సద్వినియోగం...
News

తిరుపరంకుండ్రం దీపం వివాదం.. మనస్తాపంతో మధురైలో వ్యక్తి ఆత్మహత్య..

తమిళనాడులో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ దీపం వివాదం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, డీఎంకే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై వివాదం మొదలైంది. అయితే, ఆలయం వద్ద...
News

ప్రపంచం సంక్లిష్టతల్ని అధిగమించడానికి ఉపయోగపడే నైపుణ్యంగా ధ్యానం

ఐక్యరాజ్యసమితి: తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సైనిక సంక్షోభాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రపంచంలో సంక్లిష్టతల్ని అధిగమించడానికి ఉపయోగపడే మౌలిక నైపుణ్యంగా ధ్యానం గుర్తింపు పొందుతోందని, ప్రపంచ శాంతి సామరస్యాల సాధనకు ధ్యానం మార్గం చూపుతోందని ఆధ్యాత్మికవేత్తలు, ఐరాస రాయబారులు అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితిలో...
News

‘స్మార్ట్‌ కళ్లజోడుతో’ పద్మనాభుడి ఆలయంలోకి.. సింగపూర్‌ టూరిస్ట్‌పై కేసు!

కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోని వెళ్లిన ఓ పర్యటకుడు.. కెమెరా అమర్చిన కళ్లద్దాలతో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సింగపూర్‌లోని నార్త్‌షోర్‌ డ్రైవ్‌ నివాసి తిరునీపనార్‌ (49)గా గుర్తించారు. అయితే,...
News

‘సెక్యులర్‌’ పాట పాడాలంటూ బెంగాలీ సింగర్‌ ను వేధించిన మెహబూబ్‌ మాలిక్‌

ఒక పాఠశాలలో జరిగిన లైవ్‌ కాన్సర్ట్‌లో ‘సెక్యులర్‌’ పాట పాడాలంటూ ఓ వ్యక్తి తనను వేధించినట్లు బెంగాలీ సింగర్‌ లగ్నజిత్‌ చక్రవర్తి ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం తూర్పు మిడ్నాపుర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ లైవ్‌...
News

మతపరమైన మైనారిటీలు,జిహాదీ ఉగ్రవాదంపై VHP కీలక తీర్మానాలు

విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ ట్రస్ట్ బోర్డు సమావేశాలు ఈ నెల 17 నుంచి 19 వరకూ హస్తినాపురంలోని జంబూద్వీప్ లో జరిగాయి. ఈ సందర్భంగా రెండు అత్యంత కీలకమన తీర్మానాలను ఆమోదించారు. అందులో మొదటిది జిహాదీ సవాళ్లు, వాటి పరిష్కారాలు కాగా,...
News

దేశ సాంస్కృతిక మూలాలన్నీ ఒక్కటే : దత్తాత్రేయ హోసబళే

వ్యవస్థీకృత, క్రమశిక్షణ కలిగిన సమాజం మాత్రమే దేశాన్ని అత్యున్నత శ్రేయస్సు వైపు నడిపించగలదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. మనిషి వ్యక్తిత్వం గొప్పగా వున్నప్పుడే ఇదంతా సాధ్యమని, ఆరెస్సెస్ శాఖల ద్వారా ఈ నిర్మాణమే జరుగుతోందని...
News

గోదావరి పుష్కరాలకు కార్యాచరణ

2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఆయా శాఖలు,జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులను...
ArticlesNews

నిస్వార్థమే దైవత్వం

వాయు, జల, శబ్ద కాలుష్యాలు అందరికీ తెలిసినవే. ఇవి కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు. వీటి నివారణ, ప్రక్షాళనల కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకొస్తుంటాయి. వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటుంది. అదే భావ...
News

శబరిమలకు ఆధునిక సాంకేతికత.!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్‌ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే...
1 369 370 371 372 373 2,475
Page 371 of 2475