News

News

35 రోజుల్లో 11 మంది హిందువుల దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యూనస్నేతృత్వంలోని ప్రభుత్వం ఇవి మతపరమైన దాడులు, హత్యలు కాదని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్నసంఘటనలు, వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మైనారిటీల భద్రతకు శాంతిభద్రతలు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి. బంగ్లాదేశంలో...
ArticlesNews

శబరిమల ద్రోహులకు గుణపాఠం నేర్పేలా శిక్షించాలి

రాజశేఖర్, విహెచ్‌పి వర్కింగ్ ప్రెసిడెంట్, కేరళ శబరిమలలో బంగారం చోరీకి సంబంధించి, 2018-19, 2023-24, 2025 కాలంలో అడ్డు అదుపు లేకుండా దోపిడీ జరిగింది. శబరిమల ఆలయ అమూల్య నిధులుగా పరిగణించే అతి ముఖ్యమైన బంగారు పూత గల రేకుల గోపురాలను...
News

ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసంపై ఫిర్యాదు

పార్వతీపురంమన్యం జిల్లా రామభద్రపురం మండలంలోని ఆరికతోటలో ఇటీవల ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అంజనేయ స్వామి విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామపెద్దలు, ప్రజలు, హిందూ భక్తులు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, తహసీల్దార్‌ అజూ రఫీజాన్‌లకు ఫిర్యాదు చేశారు....
News

‘‘హిందూ వ్యతిరేకత’’ విధానాన్నే కొనసాగిస్తున్న కాంగ్రెస్..

లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా హిందువులపై, హిందూ ధార్మిక సంస్థలపై ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు గానీ, కించపరిచే వ్యాఖ్యలు గానీ చేస్తూనే వుంటుంది. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మరో అభ్యంతరకరమైన పని...
News

దీపు చంద్ర దాస్ కేసులో కీలక పరిణామం.. మసీదు బోధకుడే సూత్రధారి..

బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దైవ దూషణ చేశాడనే ఆరోపణలతో వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు దాస్‌‌పై మూక దాడికి పాల్పడి, అతడిని దారుణం హత్య చేసి, చెట్టుకు...
News

శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన మారిషస్‌ దేశాధ్యక్షుడు

సంస్కృతి, సాంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న భారత్ స్ఫూర్తిగా తీసుకుని మారిషస్‌ను అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని...
News

బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. ప్రాణాలు కాపాడుకోబోయి కాలువలోకి దూకి హిందూ యువకుడి మృతి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దొంగతనం ఆరోపణలతో ఓ అల్లరి మూక వెంటపడటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కాలువలోకి దూకిన ఓ హిందూ యువకుడు మృతి చెందాడు. నౌగావ్ జిల్లాలోని మహాదేవ్‌పూర్ ఉపజిల్లాలో ఈ దారుణ ఘటన...
News

పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్‌

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పశ్చిమ దేశాలు వ్యవహరించిన తీరును విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్‌పై వచ్చిన రియాక్షన్స్ గురించి తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ...
News

ఎల్లమ్మ గుడి భూమిపై వివాదం

వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట వద్ద వెలసిన గ్రామ దేవత ఎల్లమ్మ గుడికి సంబంధించిన భూమిపై వివాదం తలెత్తడంతో పలు హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గుడి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వారు తెలిపిన...
News

మల్లన్న ఆలయంలో 12 నుండి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతుంది.. సంక్రాంతి సమయంలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. అయితే, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈనెల...
1 343 344 345 346 347 2,474
Page 345 of 2474