ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం రూపకల్పన
ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానం నేటి తరానికి తెలియజేసే విధంగా ట్రైబల్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేటలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియాన్ని మంత్రి...









