News

News

ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం రూపకల్పన

ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానం నేటి తరానికి తెలియజేసే విధంగా ట్రైబల్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేటలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియాన్ని మంత్రి...
News

వైద్య కళాశాలలో ర్యాగింగ్ విద్యార్థినిని నమాజ్ చేయమని బలవంతం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కేసు నమోదైంది. ఒక అమ్మాయి తోటి విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేసింది. ఈ సంఘటన తర్వాత, ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్, టీచర్‌ను సస్పెండ్...
News

బంగ్లాదేశ్‌లో మరోక హిందూ యువకుడి హత్య..

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే టైంలో బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య చోటుచేసుకుంది. జషోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ అనే హిందూ యువకుడిని పట్టపగలు దుండగులు...
News

శబరిమలలో ‘‘ఇస్లామిక్ జెండా’’.. భక్తుల ఆందోళన

హిందువులకు అత్యంత పవిత్రమైన అయ్యప్ప సన్నిధానం శబరిమలలో కలకలం రేగింది. అయ్యప్ప స్వాములు విశ్రాంతి తీసుకొనే, అత్యంత రద్దీగా వుండే నడకండల్ అనే ప్రాంతంలో ఇస్లామిక్ జెండాను వుంచారు. ఆ ప్రాంతంలోని షెడ్డును ఆనుకొని వున్న ఓ స్తంభానికి ఈ జెండాను...
News

ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న దంపతులు

ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్‌ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. భార్య అరుణకుమారి సహకారంతో 15 ఏళ్లుగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. 180 పాఠశాలల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి సొంత...
News

గాలిలోని కాలుష్యంతో ఇంధనం.. ఐఐటీ గువాహ‌టి శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధన ఉత్పత్తి దిశగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహ‌టి పరిశోధకులు ఒక కీలక ముందడుగు వేశారు. గాలిలోని హానికారక కార్బన్ డై ఆక్సైడ్‌ను (CO₂) సూర్యరశ్మి సహాయంతో మిథనాల్ ఇంధనంగా మార్చగల ఒక సరికొత్త...
News

గిరిజనులకు చిత్రపటాలు, దుస్తుల అందజేత

అల్లూరి జిల్లాలో శ్రీనృసింహ దీక్ష చేపట్టిన పలువురు భక్తులకుి సింహాచలంలోని సింహాద్రి మఠం తరఫున శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు, దుప్పట్లు, తువ్వాళ్లు గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి అందజేశారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులోని బంగారు మెట్ట దరి సరియాపల్లి, పెదబయలు మండలం గలగండ...
News

ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావించే సంస్కృతి భారత్ ది : దత్తాత్రేయ హోసబళే

ప్రపంచానికి భారత దేశం మార్గనిర్దేశనం చేయాలంటే అంతర్గతంగా బలంగా అవ్వాలని, దీని కోసం సంఘ్ వంద సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తూనే వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. దేశాన్ని అంతర్గతంగా బలోపేతం చేయడానికి సమాజంలోని సజ్జన...
News

శబరిమలకు పోటెత్తుతున్న అయ్యప్ప స్వాములు

మకర సంక్రాంతి దగ్గర పడుతుండటంతో కేరళలోని శబరిమలకు అయ్యప్ప స్వాములు పోటెత్తుతున్నారు. దీంతో ఆ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే మకరవిళక్కు సీజన్ సమీపిస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి అయ్యప్ప మాలధారులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో...
News

ఐకమత్యంతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి

హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి ఒక్క హిందువుపై ఉందని శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ అభిప్రాయపడ్డారు. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్‌ మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెంలో జరిగిన హిందూ సమ్మేళనానికి...
1 345 346 347 348 349 2,474
Page 347 of 2474