7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా జరిపామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఏర్పాటుచేసిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారని చైర్మన్ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్...









