News

News

7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ద్వార దర్శనాలను అద్భుతంగా జరిపామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఏర్పాటుచేసిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారని చైర్మన్‌ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంపై తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌...
News

విశాఖలో ఘనంగా వివేకానంద శోభాయాత్ర

స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ఘనంగా శోభాయాత్ర జరిగింది. విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ యాత్ర రెడ్నం గార్డెన్స్‌, రాఘవేంద్రస్వామి ఆలయం డౌన్‌ రోడ్డు, సెవెన్‌ హిల్స్‌...
ArticlesNews

హిందూ ధర్మం మరియు సమరసత

సామాజిక సమరసత మనకు ఒక ముఖ్యమైన లక్ష్యం. దీని కోసం మనం హిందూ ధర్మం లేదా భారతీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం జడచైతన్యాలు, అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి, ప్రాణి, పశు, పక్షి, చివరికి జడ వస్తువులలో...
News

దేశమంతా మార్మోగిన నినాదం ‘జైశ్రీరామ్‌’

దేశమంతా మార్మోగిన నినాదం జైశ్రీరామ్‌ నామ మంత్రమని, సంగీత పితామహుడు త్యాగరాజు 95 కోట్ల నారాయణ జపం చేసి సీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవత ఉత్తముడని మహా సహస్రావధాని డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని త్యాగరాజ...
ArticlesNews

మొహమ్మద్ గజనీకి మృత్యు దారి చూపిన వీరుడి గురించి తెలుసా..?

గుజరాత్ ఇసుక తిన్నెల్లో ఒక మర్చిపోయిన కథ దాగి ఉంది. మహమూద్ గజనీ వంటి క్రూర పాలకుడు తన జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేసిన ఒక అజ్ఞాత హిందూ యువకుడి గాథ ఇది. సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి అందరికీ తెలుసు, కానీ...
News

ఢిల్లీ మసీదు అల్లర్లలో 30 మంది గుర్తింపు

దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్‌మన్‌ గేట్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు...
News

శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహణ

విశ్వహిందూ పరిషత్‌, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప నగరంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్ర కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర నిర్వహణ,...
News

అనుమతిస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తా: ఉక్రెయిన్ మహిళ

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యాటకుడిగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యక్తి అనేక దేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను సంపాధించాడు. కానీ.. వికృత చేష్టలు, రెచ్చగొట్టే, జుగుప్సాకర వ్యాఖ్యలతో ఇటీవల భారీగా వ్యతిరేకతను...
News

శబరిమల ఆలయంలో ‘ఆదియ శిష్టం నెయ్యి’ అమ్మకంలో అక్రమాలు

శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ జరుపుతుండగా మరో చోరీ వెలుగు చూసింది. ఈసారి ‘ఆదియ శిష్టం నెయ్యి’ (నెయ్యాభిషేకం నైవేద్యం నుంచి మిగిలిపోయిన నెయ్యి) అమ్మకంలో అక్రమాలు బయటపడ్డాయి. సాధారణంగా నెయ్యభిషేకానికి అవకాశం లేని...
News

కార్తీక దీపం తీర్పునిచ్చిన జస్టిస్‌ స్వామినాథన్‌ను విమర్శిస్తూ పుస్తకమా?

తిరుప్పరంకుండ్రంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పుస్తకం ప్రచురించడంపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై పుస్తక ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని పెట్టరాదని ఆదేశించింది....
1 341 342 343 344 345 2,474
Page 343 of 2474