News

News

“వెనిజులా మాదిరిగా పీఓకే‌పై దాడి చేయండి”.. ప్రధానికి పీఓకే శరణార్థుల లేఖ..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై దాడి చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి పీఓకే శరణార్థులు లేఖ రాశారు. ఇటీవల వెనిజులాపై అమెరికా దాడి చేసినట్లే, పీఓకేకు విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. పీఓకే నుంచి నిరాశ్రయులైన వ్యక్తులు, పీఓకే ప్రాంతంలోని ఉగ్రవాద మౌలిక...
News

మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పోలీసులపై రాళ్లదాడి

ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుర్క్‌మాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి...
News

కర్నూలులో హనుమత్‌ ధర్మజ్యోతి మహోత్సవం

కర్నూలు నగరం శివారులోని రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టుపై హనుమత్‌ ధర్మ జ్యోతి దేదీప్యమానంగా వెలిగింది. విశ్వ హిందూ పరిషత్‌, రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో పౌర్ణమిని పురస్కరించుకున జగన్నాథ గట్టుపై ఉన్న 67 అడుగుల అభయాంజనేయ...
News

19 నుంచి కడప రాయుడి బ్రహ్మోత్సవాలు

రుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి...
News

పాక్‌ నిఘా సంస్థతో సంబంధాలున్న 15 ఏళ్ల బాలుడు అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్నవారు, ఉగ్ర మద్దతుదారులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం...
ArticlesNews

సనాతన ఆదర్శానికి సజీవ ప్రతిరూపం ‘వసుధైక కుటుంబం’

అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్‌ ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌ ‘వీళ్లు నావాళ్లు, వాళ్లు పరాయివాళ్లు- అనుకుంటారు అల్పులు. కానీ విశాల హృదయులు ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావిస్తారు’ అనేది ఈ శ్లోకార్థం. అనంతమైన కాలచక్రంలో మానవ సంబంధాలకు అత్యున్నతమైన...
News

ఇంగ్లాండ్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

బ్రిటన్‌లో అయ్యప్ప మకరవిళక్కు మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఇంగ్లాండ్‌లోని రోచెస్టర్‌లో ఉన్న కెంట్ అయ్యప్ప ఆలయంలో ఈ వేడుక జరగనుంది. జనవరి 14, 2026న ఈ మకరవిళక్కు మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం పూజకు...
ArticlesNews

నాదబ్రహ్మ త్యాగయ్య

తిరువయ్యూరు త్యాగరాజ ఆరాధన అరవై నాలుగు కళల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది ఏ సంగీతమైనా అందులోని మాధుర్యాన్ని అనుభవించడంలో ఆనందం ఉంటుంది. పాటలకు రాగాలను సమకూర్చి, సంగీతానికి సిద్ధాంతాలను రూపొందించి నిర్దిష్టమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎందరో! వారిలో...
News

జొహన్నెస్‌బర్గ్‌ ఆలయంలో 42 అడుగుల నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహం

18వ శతాబ్దపు యోగి, ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి 42 అడుగుల కాంస్య విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ప్రతిష్టించారు. అతిపెద్ద బోచాసన్‌వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.. ఇది దక్షిణాఫ్రికాలోనే అత్యంత ఎతై...
News

సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. సోమనాథ్‌ ఆలయంపై విదేశీయులు మొదటిసారిగా దాడి జరిపి, ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ్‌ పేరుతో ఏడాదంతా వివిధ...
1 344 345 346 347 348 2,474
Page 346 of 2474